Home » #CongressVoiceOfIndia
Congress Plenary Session: కాంగ్రెస్ పార్టీ జాతీయ మహాసభలు ఛత్తీస్గడ్లోని రాయ్పూర్లో జరుగుతున్నాయి. 24న ప్రారంభమైన ఈ మహాసభలు 26 వరకు మూడు రోజులు జరగనున్నాయి. శనివారం రెండో రోజు సభలో మల్లిఖార్జున ఖార్గే, సోనియాగాంధీ, రాహుల్ తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ ప�
విమానాశ్రయం బయటకు వచ్చిన ప్రియాంక భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు అభివాదం చేస్తూ ర్యాలీగా కాన్వాయ్ పై బయలుదేరారు. ఈ సందర్భంగా ఆమెపై గులాబీ పూల వర్షం కురిపించారు. బుట్టల కొద్దీ పూలను ప్రియాంకపై చల్లుతూ స్వాగతం పలకడమేకాక, రహదారిపై పొ�