Home » continuing
ధర్మారెడ్డికి టీటీడీ ఈవో పదవి ఇవ్వడానికి కారణం ఏంటని నిలదీశారు. జేఈవో గా అడుగుపెట్టిన ధర్మారెడ్డి.. టీటీడీలో అధర్మారెడ్డి గా పేరు గడించారని విమర్శించారు.
Tapovan tunnel waiting for men he knew : ఉత్తరాఖండ్ జలవిలయం ఘటన ఇంకా మరిచిపోవడం లేదు. దాదాపు 25 నుంచి 35 మంది దాక సొరంగంలో ఇరుక్కపోయారు. ఇందులో కొంతమందిని రెస్క్యూ టీం రక్షించగా..మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఓ కుక్కను చూస్తే..మాత్రం అందరికీ జాలి కలుగుతోంది. ఘట�