-
Home » Control
Control
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు.. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో TSPSC కంప్యూటర్ వ్యవస్థ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. అదుపులోకి వచ్చిన మంటలు
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5, 6వ అంతస్తులకు అనుమతి లేదని అధికారులు ధృవీకరించారు.
China-Africa : చీకటి ఖండంపై డ్రాగన్ కన్ను..ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో చైనా
నా ఆఫ్రికాపై కన్నేసింది. అవును ప్రపంచానికి సూపర్ పవర్గా అవతరించాలనుకుంటున్న చైనా ఈసారి ఆఫ్రికా ఖండంపై ఫోకస్ చేసింది. అక్కడ చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలతో ఆఫ్రికాను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఆఫ్రికా ఖండంలోని 13కు పైగా ద�
Molnupiravir Capsule : కరోనాను నియంత్రించే మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్స్ మార్కెట్లోకి విడుదల
ఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామని ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
WHO BP Guidelines :మారిన బీపీ లెక్కలు..ఇకనుంచి 140/90 లోపు ఉంటే నార్మల్ :WHO మార్గదర్శకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటు (బీపీ)కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకనుంచి 140/90 లోపు ఉంటే సాధారణమని వెల్లడించింది.
Afghanistan : ఆఫ్ఘానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన
అఫ్గానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యంత దా
Covid Isolation Centers : గ్రేటర్ హైదరాబాద్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు…ఇంట్లో వసతులు లేని పేషెంట్లు ఉండేందుకు అవకాశం
గ్రేటర్ హైదరాబాద్లో కోవిడ్ పేషెంట్లకు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కరోనా సెకండ్వేవ్తో కేసులు పెరుగుండటంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బల్దియా చర్యలు తీసుకుంటోంది.
Telangana high court: అంబులెన్సులు లేకుంటే..గుర్రాలను వాడండి..తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు..సూచనలు
కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది.‘‘కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రా�
WHO Chief : అలా చేస్తే కొన్ని నెలల్లోనే కరోనాని అదుపులోకి తేవచ్చు
వచ్చే కొన్నినెలల్లోనే కరోనా వైరస్ను అదుపులోకి తేవడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది.
Kerala Scientists : గాలి ద్వారా కరోనాకు చెక్..సైంటిస్టుల కొత్త పరికరం
గాలి ద్వారా వైరస్ ను అడ్డుకొనేందుకు కేరళ శాస్త్రవేత్తలు కొత్త పరికరం కనుగొన్నారు. వుల్ఫ్ ఎయిర్ మాస్క్ అనే దానిని కనిపెట్టారు.