-
Home » Control
Control
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు.. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో TSPSC కంప్యూటర్ వ్యవస్థ
March 19, 2023 / 09:52 AM ISTటీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. పేపర్ లీకేజీ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Ramgopalpeta Fire Incident : రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటన.. అదుపులోకి వచ్చిన మంటలు
January 19, 2023 / 11:09 PM ISTసికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5, 6వ అంతస్తులకు…
China-Africa : చీకటి ఖండంపై డ్రాగన్ కన్ను..ఆఫ్రికాను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో చైనా
June 15, 2022 / 03:42 PM ISTనా ఆఫ్రికాపై కన్నేసింది. అవును ప్రపంచానికి సూపర్ పవర్గా అవతరించాలనుకుంటున్న చైనా ఈసారి ఆఫ్రికా ఖండంపై ఫోకస్ చేసింది. అక్కడ చైనా ప్రైవేట్ సెక్యూరిటీ కంపెనీలతో ఆఫ్రికాను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఆఫ్రికా…
Molnupiravir Capsule : కరోనాను నియంత్రించే మోల్నుపిరవిర్ ట్యాబ్లెట్స్ మార్కెట్లోకి విడుదల
December 31, 2021 / 09:26 AM ISTఐదు రోజుల చికిత్సకు ఉద్దేశించి 10 మాత్రల ధరలను రూ.630గా నిర్ణయించామని ఆప్టిమస్ ఫార్మా ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
WHO BP Guidelines :మారిన బీపీ లెక్కలు..ఇకనుంచి 140/90 లోపు ఉంటే నార్మల్ :WHO మార్గదర్శకాలు
August 27, 2021 / 11:15 AM ISTప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రక్తపోటు (బీపీ)కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకనుంచి 140/90 లోపు ఉంటే సాధారణమని వెల్లడించింది.
Afghanistan : ఆఫ్ఘానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన
August 14, 2021 / 03:33 PM ISTఅఫ్గానిస్థాన్ మహిళల దయనీయ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. మహిళలు, బాలికల పరిస్థితి దయనీయంగా మారినట్లు వస్తోన్న వార్తలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై…
Covid Isolation Centers : గ్రేటర్ హైదరాబాద్లో కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లు…ఇంట్లో వసతులు లేని పేషెంట్లు ఉండేందుకు అవకాశం
May 11, 2021 / 07:45 AM ISTగ్రేటర్ హైదరాబాద్లో కోవిడ్ పేషెంట్లకు ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కరోనా సెకండ్వేవ్తో కేసులు పెరుగుండటంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు బల్దియా చర్యలు తీసుకుంటోంది.
Telangana high court: అంబులెన్సులు లేకుంటే..గుర్రాలను వాడండి..తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు చురకలు..సూచనలు
April 28, 2021 / 11:35 AM ISTకరోనా కట్టడికి చేపడుతున్న చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది.‘‘కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రాలను వాడాలని’’ సూచించింది.
WHO Chief : అలా చేస్తే కొన్ని నెలల్లోనే కరోనాని అదుపులోకి తేవచ్చు
April 20, 2021 / 11:19 PM ISTవచ్చే కొన్నినెలల్లోనే కరోనా వైరస్ను అదుపులోకి తేవడం సాధ్యమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది.
Kerala Scientists : గాలి ద్వారా కరోనాకు చెక్..సైంటిస్టుల కొత్త పరికరం
April 12, 2021 / 01:18 PM ISTగాలి ద్వారా వైరస్ ను అడ్డుకొనేందుకు కేరళ శాస్త్రవేత్తలు కొత్త పరికరం కనుగొన్నారు. వుల్ఫ్ ఎయిర్ మాస్క్ అనే దానిని కనిపెట్టారు.