-
Home » Convoy
Convoy
Karnataka: పార్కింగ్ రద్దీతో చిర్రెత్తుకొచ్చి సీఎం కారుకే అడ్డు తిరిగాడు.. తర్వాత ఏం జరిగిందంటే?
July 28, 2023 / 04:15 PM ISTసిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అతని ఇంటి ముందు చాలా వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో వృద్ధుడు తన వాహనాన్ని బయటకు తీయలేకపోయారు. ఈ రోజువారీ సమస్యతో ఇబ్బంది పడిన ఈ వృద్ధుడి సహనం…
Bengal: బీజేపీ, టీఎంసీ మధ్య ఘర్షణ.. కేంద్ర మంత్రిపై రాళ్ల దాడి
February 25, 2023 / 08:14 PM ISTబీఎస్ఎఫ్ కాల్పుల్లో ఓ గిరిజనుడి మృతిపై హోంశాఖకు మంత్రి నిసిత్ సమర్పించిన నివేదికపై ఆగ్రహంతోనే ఈ దాడికి పాల్పడినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి ముందు టీఎంసీ జాతీయ ప్రధాని కార్యదర్శి అభిషేక్…
CM Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై రాళ్ల దాడి .. 13మంది అరెస్ట్
August 22, 2022 / 12:04 PM ISTబీహార్ సీఎం నితీశ్ కాన్వాయ్ పై దేశ రాజధాని నగరం అయిన పాట్నాలో రాళ్ల దాడి జరిగింది. ఆఘటనకు సంబంధించి 13 మందిని అరెస్టు చేసినట్లు పాట్నా పోలీసులు అరెస్ట్ చేశారు.
Attack On Mallareddy Convoy : రెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. ఆ మాట అనడంతో రాళ్ల దాడి
May 29, 2022 / 11:37 PM ISTరెడ్ల సభలో మంత్రి మల్లారెడ్డికి ఊహించని రీతిలో నిరసన సెగ ఎదురైంది. ఆయన రెడ్ల ఆగ్రహానికి గురయ్యారు. పరుగులు పెట్టి మరీ దాడికి ప్రయత్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.(Attack On Mallareddy Convoy)
Paritala SriRam: పరిటాల శ్రీరామ్ను అడ్డుకున్న పోలీసులు
April 26, 2022 / 03:39 PM ISTపరిటాల శ్రీరామ్ భారీ కాన్వాయ్తో జాతరకు బయలుదేరారు. అయితే, మార్గమధ్యంలో పోలీసులు శ్రీరామ్ కాన్వాయ్ను అడ్డుకున్నారు.
CM Stalins : తన కాన్వాయ్ను నిలిపివేసి..అంబులెన్స్కు దారిచ్చిన సీఎం స్టాలిన్
November 1, 2021 / 01:29 PM ISTతమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి తన పెద్దమనస్సుని చాటుకున్నారు. తన కాన్వాయ్ను నిలిపివేసి..అంబులెన్స్కు దారిచ్చారు.
బెంగాల్ లో కేంద్రమంత్రి కాన్వాయ్ పై దాడి
May 6, 2021 / 03:03 PM ISTUnion Minister పశ్చిమ బెంగాల్లో కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ్పై దాడి జరిగింది.. వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని పంచకుడిలో మురళీధరన్ కాన్వాయ్ పై స్థానికులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో..…
రాములోరిపై రాజకీయం.. విజయసాయిరెడ్డి కాన్వాయ్పై టీడీపీ దాడి
January 2, 2021 / 03:41 PM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాములోరిపై రాజకీయం ఇప్పుడు రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల మధ్య నడుస్తోంది. రామతీర్థంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కాన్వాయ్పై తెలుగుదేశం కార్యకర్తలు దాడికి…
బెంగాల్లో అమిత్ షా, ఏమి జరుగుతోంది ? బీజేపీలోకి భారీగా చేరికలు?
December 19, 2020 / 02:47 PM ISTAmit Shah in Bengal : పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన కాకా పుట్టిస్తోంది. మరో నాలుగు నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచే..పార్టీలు వ్యూహాలు…
దిలీప్ ఘోష్ కాన్వాయ్ పై దాడి
November 13, 2020 / 12:30 PM ISTDilip Ghosh’s convoy attacked : పశ్చిమబెంగాల్ లో మళ్లీ టీఎంసీ, బీజేపీ నేతల మధ్య వార్ నడుస్తోంది. టీఎంసీ కార్యకర్తలు, నేతలు పద్ధతి మార్చుకోకపోతే…చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోతాయని తీవ్రంగా హెచ్చరించిన వెస్ట్…