Home » corona cases in india
దేశంలో మళ్లీ కరోనా కోరలు చాస్తోందా?
దేశంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు రెట్టింపు అవుతోంది. ప్రజలు కరోనా మార్గదర్శకాలు తప్పక పాటించాలని, బూస్టర్ డోస్లు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా కొత్త వేరియంట్ XBB.1.16 యొక్క లక్షణాలు �
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. భారీగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆర్నెళ్ల కాలంలో ఈ స్థాయిలో రోజువారి కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
శంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొవిడ్ కేసుల సంఖ్య నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం..
రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్ భారిన పడి కోట్లాది మంది మృతిచెందుతున్నారు. చైనా, దక్షిణాఫ్రికా, తదితర దేశాలు మినహా ప్రపంచంలో కొవిడ్ తీవ్రత ఇటీవలికాలంలో తగ్గుకుంటూ వస్తుంది. భారత్ లోనూ..
ఒమిక్రాన్ బాధితుల్లో యువతే ఎక్కువ..!
భారత్ లో కరోనా మరణాలు ఒక్కరోజులో వేయికి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.