Home » corona cases in kerala
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 375 మంది మృతి చెందారు.
దేశంలో 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి