Home » corona cases
కరోనా వ్యాప్తిపై కేంద్రం హై అలర్ట్
జీరో కొవిడ్ విధానంతో చైనా కష్టాలను కొనితెచ్చుకుంటోంది. ఆ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపు 10 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని చైనా అధికారులు చెబుతున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో లక్షలాది కేసులు వచ్చే ముప్పు ఉందని న�
దేశంలో కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న 164 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. పాజిటివిటీ రేటు 98.80 శాతంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,345గా ఉందని వివరించింది. మొత్తం కేసుల్లో ఇద�
దేశంలో కొత్తగా 2,401 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 2,373 మంది కోలుకున్నారని చెప్పింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 26,625 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొంది. ప్రస్తుత రికవరీ శాతం 98.76 శాతంగా
దేశంలో కొత్తగా 6,298 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,916 మంది కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,39,47,756కు చేరిందని చెప్పింది. దేశంలో ప్రస్తుతం 46,748 మందికి కరోనా
నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో కరోనావైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా మొత్తం 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాష్ట్రంలో కొత్త కేసులు భారీగా నమోదయ్యాయి. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..
తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కేసులు
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి అలజడి మొదలైంది. మహమ్మారి మరోసారి పుంజుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న కేసులు.. భయాందోళనకు గురి చేస్తున్నాయి.
తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రల్లో కరోనా వ్యాప్తి నాలుగో దశ ప్రారంభమైన సంకేతాలు వెలువడుతున్నాయని, ఆయా రాష్ట్రాల అధికారులు తక్షణ కట్టడి చర్యలు తీసుకోవాలని జాతీయ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శుక్రవారం లేఖలు రాశ�