-
Home » corona cases
corona cases
దేశంలో కరోనా కలకలం.. కోవిడ్ కొత్త వేరియంట్లు గుర్తింపు.. ఆ రాష్ట్రంలో హైఅలర్ట్..
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్ అయ్యింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది.
ఉస్మానియా ఆసుపత్రిలో ఇద్దరు కరోనా రోగుల మృతి?
Osmania Hospital: వీరిద్దరిలో ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు మెడికోలకు..
విశాఖ ప్రజలను కలవరపెడుతున్న కరోనా.. పెరుగుతున్న కొవిడ్ కేసులు
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జేఎన్-1 ప్రభావం ప్రస్తుతానికి లేకపోయినా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో కోవిడ్ కలకలం.. 2 నెలల చిన్నారికి కరోనా, కొత్తగా ఎన్ని కేసులు అంటే..
2 రోజుల వ్యవధిలో నిలోఫర్ లో రెండు కేసులు వెలుగుచూడటం కలవర పెడుతోంది. 15 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
కరోనా కల్లోలం.. 6 నెలల పసికందుకి కోవిడ్ పాజిటివ్
తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో పసికందు బాధపడుతోందని డాక్టర్లు తెలిపారు.
తెలంగాణ కరోనా బులెటిన్.. కొత్తగా 6 కేసులు నమోదు, ఒక్క హైదరాబాద్లోనే..
ఇవాళ 925 మందికి కరోనా పరీక్షలు చేశారు. 54 మందికి సంబధించిన కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది.
తెలంగాణ కరోనా బులెటిన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
India Corona : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
Corona Cases : దేశంలో కొత్తగా 1,500 కరోనా కేసులు.. 12 మంది మృతి
ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు.
Corona Cases : దేశంలో కొత్తగా 2,961 కరోనా కేసులు.. 17 మంది మృతి
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.