Home » corona cases
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అలర్ట్ అయ్యింది. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రజారోగ్య పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటోంది.
Osmania Hospital: వీరిద్దరిలో ఒకరు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు మెడికోలకు..
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జేఎన్-1 ప్రభావం ప్రస్తుతానికి లేకపోయినా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
2 రోజుల వ్యవధిలో నిలోఫర్ లో రెండు కేసులు వెలుగుచూడటం కలవర పెడుతోంది. 15 నెలల చిన్నారికి కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో పసికందు బాధపడుతోందని డాక్టర్లు తెలిపారు.
ఇవాళ 925 మందికి కరోనా పరీక్షలు చేశారు. 54 మందికి సంబధించిన కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉంది.
కొవిడ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు.
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
ఇప్పటివరకు కరోనా నుంచి 4,44,28,417 మంది పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 5,31,753 మంది చనిపోయారు.
దేశంలో ఇప్పటివరకు కరోనా బారిన పడి 4,49,67,250 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 30,041 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.