Home » corona deaths
corona cases in telangana: డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. అలాగే డెత్ రేట్ కూడా భారీగా తగ్గిందన్నారు. అదే సమయంలో రికవరీ రేటు భారీగా పెరిగిందన్నారు. సెప్టెంబర్ నెలలో అతి తక్కువగా పాజిటివ్ పర్స
చైనాలో వేల సంఖ్యల్లో భారీగా కరోనా మరణాలు సంభవించాయని, జిన్ పింగ్ ప్రభుత్వం వాటిని చూపడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. మంగళవారం రాత్రి ఫ్యాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ…ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజానగరం జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ ఆస్పత్రి నాలుగో అంతస్థు నుండి దూకి సూసైడ్ చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాసరావు(40) రా�
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు, మరణాలు 34వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 513 పాజిటివ్ కేసులు బయటపడ�
భారత్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్ధాయి కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 21,2020) ఒక్కరోజే 37వేల 724 పాజిటివ్ కేసులు, 648 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 11లక్షల 92వేల 915కు చేరింది. ఇప్పటివరకు 28వే�
భారత్లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటి�
దేశంలో కరోనా వైరస్ ఉధృతి రోజురోజుకీ విపరీతంగా పెరుగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిర్ధారణ టెస్టులు పెంచుతున్న కొద్దీ కేసుల సంఖ్యా పెరుగుతోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగనుందా? ఏ�
భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32వేల 695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 68వేల 876కి చేర�
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా 20వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 14,2020) ఒక్కరోజే 29వేల 429 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన బ