Home » Corona Health Bulletin
భారత్ లో కరోనా మరణాలు ఒక్కరోజులో వేయికి పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా కేసులు దిగొస్తుండగా.. మరణాల సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది.
ఆదివారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,09,918 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 4 వేల 250 మందికి కరోనా సోకింది. 33 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో ప్రస్తుతం 44 వేల 773 యాక్టివ్ కేసులుండగా...12 వేల 599 మంది చనిప�