corona patient died

    Covid-19: ఒకే మంచంపై మృతదేహం, కరోనా బాధితుడు

    May 7, 2021 / 02:54 PM IST

    కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో దేశంలోని చాలా ఆసుపత్రులలో బెడ్లు నిండుకున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బెడ్డుపై ఇద్దరినీ ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రజలను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే అనం�

10TV Telugu News