Home » corona positive
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య ప్రమాదకర స్ధాయికి చేరుకుంటున్నాయి. పచ్చని ప్రకృతితో కళకళలాడే కోనసీమలో మళ్లీ పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 982 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. క్రికెట్ జట్టులో ఏడుగురికి కరోనా బారిన పడ్డారు.
కోవిడ్ ఆస్పత్రుల్లో సరైనసౌకర్యాలు లేక కోన్ని చోట్ల పేషెంట్లు పారిపోయిన వార్తలు చూశాం. కోవిడ్ పేషెంట్లు సరైన అడ్రస్ ఇవ్వకుండా తప్పించుకు తిరిగిన ఘటనలు చూశాం. కానీ ఇప్పుడు అసోంలో కోవిడ్ సోకి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నఖైదీ పరారరవటం కలకలం
కరోనా ప్రభావం ఉపిరితిత్తులపై అధికంగా పడితే ఎక్మో చికిత్స అవసరమవుతుంది. అయితే సుశీల్ కు అది చేయకుండానే సుదీర్ఘ కాలం చికిత్స చేశారు.. కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు వైద్యులు. కరోనాకి ముందు 100 కిలోల బరువున్న సుశీల్ ప్రస్తుతం 72 కిలోలకు తగ్గిపోయా�
Covid-19 : కరోనా పాజిటివ్ వచ్చిందనే భయంతో ఒక వృద్ధుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కృష్ణాజిల్లా నందిగామ మండలం కంచికచర్ల లోని రంగానగర్ లో నివసించే జొన్నలగడ్డ నారాయణ అనే వ్యక్తికి కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగోలేదు. దీంతో కరోనా పరీ�
మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా విషాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)కు రోలుగుంట మండలం �
టీకా వేయించుకుంటే కరోనా సోకుతుందా? ఇప్పుడు అనేకమందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి కారణం అనేకమంది వ్యాక్సిన్ వేయించుకున్న మూడు రోజులకే దగ్గు, జ్వరంతో వైరస్ బారినపడటమే. దీంతో వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా బారిన పడతామనే భయం అందరిలోనూ పెరిగ
కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా సోదరుడు ఆషీమ్ బెనర్జీ కరోనా బారినపడి శనివారం మృతి చెందారు. కొద్దీ రోజుల క్రితం కరోనా సోకడంతో ఆషీమ్ బెనర్జీని కోల్ కతాలోని మెడికా ఆసుప�
కరోనా సెకండ్ వేవ్ భారత్ లో బీభత్సం సృష్టిస్తుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా కేసుల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.