Home » Corona Telangana
ప్రజలకు గ్లూకోమా గురించి అవగాహన కల్పించాలని, ఈ వ్యాధి వచ్చినట్టు కూడా తెలియదన్నారు. ఈ వ్యాధి వస్తే కంటి చూపుని కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు...
ముత్తంగిలో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం 43 మందికి కరోనా ఉందని తేలింది. 42 మంది విద్యార్థులుండగా..ఒకరు ఉపాధ్యాయురాలు ఉన్నారు.
దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసులతో పోలిస్తే తెలంగాణలో కరోనా సాధారణంగా ఉన్నట్లే లెక్క. కేసుల ఉదృతి అంతగా లేకపోగా.. మరణాలు కూడా స్వల్పంగానే ఉంటున్నాయి. అయితే, రాష్ట్రంలో నమోదయ్యే కేసులను పరిశీలిస్తే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రవ్