Home » corona viras
జేఎన్.1 వేరియంట్ ను 2023 సెప్టంబర్ లో తొలిసారి అమెరికాలో గుర్తించారు. ఈ సబ్ వేరియంట్ కు చెందిన 15 కేసుల్ని చైనాలో కూడా గుర్తించారు. ఈ జేఎన్.1 వేరియంట్ మనిషి రోగనిరోధక శక్తిపై ...
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత నాలుగు రోజులుగా 15వేల మార్క్ కు దిగువగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,906 మందికి కొవిడ్ సోకింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సోమవారం కొత్తగా 29,689 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇది మొదటి సారి.. సోమవారం నమోదైన కేస�
భారత్ ఎగుమతి చేసిన 1000 నుంచి 1200 రొయ్యల కంటైనర్లు చైనా ఓడరేవుల్లో నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. భారత్ నుంచి ఎగుమతైన రొయ్యల ప్యాకింగ్ పై కరోనా అవశేషాలు ఉన్నాయని చైనా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే రొయ్యల దిగుమ�
భారత్ లో కరోనా కోరలు చాచింది. ప్రతి రోజు మూడు లక్షలకు చేరువలో కొత్తకేసులు నమోదవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఒకటి.. రెండు అవతారాల్లో కరోనా విజృభించగా మూడో అవతారం ముప్పు పొంచివుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.