Home » Corona Virus in India
గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 42 మంది మరణించారు. ఇందులో కేరళ నుంచి 10 మంది ఉన్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి పెరుగుతోంది. చాపకింద నీరులా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 80వేలకు పైగా కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదివా�
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ.. 2వేలు మించి కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో కొవిడ్ బారినపడి చికిత్సపొందుతూ ఆదివారం ఒక్కరోజే 46 మంది మృతిచెందారు...
ఏపీలో ప్రస్తుతం 14 వేల 204 యాక్టివ్ కేసులుండగా...14 వేల 507 మరణాలు సంభవించాయని...47 వేల 884 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. కోవిడ్ వల్ల కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలో
కరోనా కేసులు పెరుగుతున్నాయన్న భయాల మధ్య సంతోషకరమైన విషయం. రాజస్థాన్, జైపూర్ నుంచి ఓ మంచి వార్త అందుతోంది. ఇక్కడ నలుగురు పేషెంట్లలో ముగ్గురికి కరోనా క్యూర్ అయ్యింది. ట్రీట్మెంట్ ఏంటో తెలియదుకదా? మరి ఎలా జైపూర్ డాక్టర్లు కరోనాను క్యూర్ చేశారు