Home » corona virus
రుచి లేదా వాసన శక్తిని కోల్పోవడం కరోనా లక్షణాల్లో ఒకటి అని తెలిసిందే. కాగా, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత చాలామంది అంటే 90శాతం మంది నెల రోజుల్లో రుచి, వాసన శక్తులను తిరిగి పొందగలుగుతున్నారు. కానీ, 10శాతం మంది మాత్రం రుచి లేదా వాసన శక్తిన�
కరోనా వైరస్ అందరికీ ప్రాణాంతకమా? కరోనా సోకిందంటే ఆసుపత్రిలో చేరాల్సిందేనా? ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటేనే బతుకుతామా? ఇలాంటి సందేహాలు, భయాలు ఎన్నో. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ �
అసలే మహమ్మారి కాలం.. ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. రోజురోజుకీ ప్రాణాంతకంగా మారిపోతున్న కరోనాకు ఇప్పటివరకూ సరైన మందు లేదు. కానీ, కొవిడ్-19 వ్యాక్సిన్ కనిపెట్టేందుకు మాత్రం విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఒకవేళ కరోనా వ్యాక్సిన్
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా భయంతో ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే కోటిమందికి పైగా కొవిడ్ బారినపడ్డారు. లక్షల మంది చనిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే అని నిపుణులు చెబుత
దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా మార్చి 14న విద్యా సంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యాయి. విద్యా సంస్థలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికే విద్యా సంవత్సరం బాగా ఆలస్యమైపోయింది. ఇప్�
సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారా? ప్రగతిభవన్ నుంచి కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కొన్నాళ్ల పాటు పరిపాలన సాగిస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయని తెలుస్తో�
కరోనా వైరస్ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఎదిగొచ్చిన కొడుకులు ముగ్గురు పెళ్లి చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారనుకుంటే అందులో ఇద్దరికి కరోనా సోకగా మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈ విషాదగాధ గుంటూరు జిల్లాలో జరిగింది. వినుకొ
భారత్కు చెందిన సావరిన్ ఫార్మా(Sovereign) మొదటి బ్యాచ్ జనరిక్ వర్షన్ రెమ్ డెసివిర్ ను డ్రగ్ మేకర్ సిప్లాకు పంపింది. ప్రస్తుతం ప్రతి నెల 50వేల నుంచి 95వేల వయల్స్ వరకు సరఫరా చేయగలమని సావరిన్ ఫార్మా ఈ-మెయిల్ ద్వారా సిప్లాకు తెలిపింది. అయితే సిప్లాకు పంప�
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంద