Home » corona virus
కేరళ ప్రభుత్వం కోవిడ్ వైరస్ నివారణ లో భాగంగా ముందస్తు చర్యలు చేపట్దింది. రాష్ట్రంలో మరో ఏడాది పాటు కోవిడ్ నిబంధనలు ఆమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మాస్క్లు ధరించడం, సామాజిక దూరం పాటించడం మరో ఏడాది పాటు తప్పని సరి చేసింది. ఈ మేరకు కేరళ ప్ర�
దేశంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి దారుణంగా ఉంది. రోజురోజుకి కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ రీఓపెన్ చేసేందుకు ప్రభుత్వం రెడీ కావడం
కరోనా కారణంగా కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభం అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కేసులు పెరుగుతుండడం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. భక్తులకు సేవలందించే టీటీడీ సిబ్బంది కరోనా బాధితులుగా మారడం శ్రీవ�
హైదరాబాద్ చాదర్ ఘాట్ లోని తుంబే(Thumbay Hospital New Life) ఆసుపత్రిలో దారుణం జరిగింది. కరోనా ట్రీట్ మెంట్ పేరుతో ఆ ఆసుపత్రి పేషెంట్లను నిలువునా దోపిడీ చేస్తోంది. కరోనా ట్రీట్ మెంట్ కు లక్షల రూపాయలు వసూలు చేస్తోంది. ఒక్కరోజు కరోనా ట్రీట్ మెంట్ కు అక్షరాల రూ.1.15�
ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. కరోన�
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా కట్టడిపై ప్రభుత్వం సీరి
ఏపీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద కరోనా కలకలం రేపింది. తాడేపల్లిలోని కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న 10 మంది కానిస్టేబుల్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏపీఎస్ పీ కాకినాడ బెటాలియన్ కు చెందిన ఎనిమిది మంది సెక్యూరిటీ గ్వార్డులకు కరోనా
ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా న�
కరోనాకు మరో మందు వచ్చేసింది. దాని పేరు ఎరిత్రో పోయ్ టిన్ (Erythropoietin). ఎపో(Epg) అని పిలుస్తారు. కరోనా చికిత్సలో డోపింగ్ ఏంజెట్ ఎపో మెడిసిన్ బాగా పని చేస్తోందని జర్మనీలోని Max Planck Institute of Experimental Medicine in Göttingen పరిశోధకులు చెప్పారు. SARS-CoV-2 వైరస్ మెదడుపై దాడి చేసినప్పుడు రో
తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. వరుసగా సీరియల్ నటులు కరోనా బారిన పడుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పలువురిని వైరస్ అటాక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఈ వ�