corona virus

    భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు, 442 మరణాలు, తమిళనాడులో లక్ష దాటాయి

    July 4, 2020 / 10:45 AM IST

    దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో 20వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. గ‌డిచిన 24గంట‌ల్లో 22వేల 771 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల

    కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ

    July 4, 2020 / 01:45 AM IST

    తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. ఆయనతోపాటు తన కుమారుడు, మనువడు కూడా శుక్రవారం (జులై 3, 2020) డిశ్చార్జ్‌ అయ్యారు. ఆదివారం మంత్రి మహమూద్‌ అలీకి కరోనా పరీక�

    3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్…ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్

    July 4, 2020 / 01:19 AM IST

    హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ల్యాబ్ రిపోర్ట్స్ పై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రైవేట్ ల్యాబ్ చేసిన పరీక్షలో అత్యధికంగా కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 3,726 శాంపిల్స్ లో 2,672 మందికి కరోనా పాజిటివ్ ఇచ్చింది. 71.

    ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా

    July 4, 2020 / 12:52 AM IST

    తెలంగాణలో మరో ప్రజాప్రతినిధికి కరోనా సోకింది. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కరోనా బారిన పడ్డారు. జలుబు, దగ్గు రావడంతో ఆమె యశోద ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ అని తేలింది. దీంతో సునీ�

    INDIGO ఆఫర్..ఛార్జీలపై 25 శాతం తగ్గింపు..వారికి మాత్రమే

    July 3, 2020 / 08:18 AM IST

    ప్రస్తుతం ప్రపంచంలో కరోనా టైం నడుస్తోంది. లక్షలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా కొనసాగుతోంది. రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ప్రశంసలు కురుస్తున్నాయి. వీరి ఆరోగ్యం కోసం ప్రభుత్వా

    కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదు..దానికదే అంతమైపోతుంది : ఆక్స్‌ఫర్డ్‌

    July 2, 2020 / 05:13 PM IST

    కరోనా వైరస్ ను ఖతం చేయటానికి ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం కృషి చేస్తున్న విషయం తెలిసిందే. కానీ కరోనా వైరస్‌ దానికదే అంతమవుతుందని..సహజంగా కరోనా వైరస్ అంతం అవుతుందని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సునేత్ర గుప్తా తెలిపారు. కర

    కుక్కలకంటే హీనంగా : కరోనాతో బాధిత మృతదేహాన్ని ఈడ్చుకెళుతూ..

    July 2, 2020 / 03:53 PM IST

    కరోనా సోకి చనిపోయిన మృతదేహాలను కుక్కల కంటే హీనంగా చూస్తున్న ఘటనలు హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. కోవిడ్-19 బాధితుల శవాన్ని గుంతల్లోకి విసిరేసిన ఘటన మరవక ముందే.. క‌ర్ణాట‌క‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పీపీఈ సూట్లు ధ‌రించిన వైద్య సిబ్బంద

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్ లేనట్టే..? కారణం ఇదే

    July 2, 2020 / 03:00 PM IST

    హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభ�

    ఏపీకి వెళ్లే వారికి ముఖ్య గమనిక, ఈ-పాస్ ఉంటేనే అనుమతి

    July 2, 2020 / 01:55 PM IST

    హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారనే వార్తలతో ఏపీ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. పట్నం నుంచి పల్లెబాట పట్టారు. సొంత వాహనాల్లో ఇంటికెళ్తున్నారు. దీంతో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మహబూబ్ నగర్ హైవేపై రద్దీ పెరిగి�

    పేదల కోసం : ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ

    July 2, 2020 / 08:40 AM IST

    ప్రజలు ఖాళీ కడుపుతో ఉండకూడదు..తోచిన విధంగా వారికి సహాయం చేయాలి..కరోనా వైరస్..లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి..తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉచితంగా సరుకులు అందిస్తోంది

10TV Telugu News