Home » corona virus
Lockdown కారణంగా థియేటర్లు మూతపడ్డాయి. OTT వేదికలకు డిమాండ్ పెరిగింది. దీంతో సినిమాలు విడుదల చేయాలంటేనే భయపడిపోతున్నారు నిర్మాతలు. కానీ RGV మాత్రం తనదైన స్టైల్లో ఆన్లైన్ వేదికలపై వరుస సినిమాలు విడుదల చేస్తూ జేబు నింపుకుంటున్నాడు.అసలే Varma సినిమా మొ�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10లక్షలు దాటేసింది. మరణాల సంఖ్య 30వేలకు చేరువలో ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సమూహ వ్యాప్తి కూడా మొదలైంది. గత మూడు రోజుల్లోనే లక్షకు పైగా కరో�
ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఏ వార్త అయితే వినకూడదు అనుకున్నామో ఆ వార్త వినాల్సి వచ్చింది. కరోనా ముప్పు మరింత పెరిగింది. కరోనాతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి గురించి ఐఎంఏ కీలక ప్రకటన చేసింది. ప్�
ఏపీలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం, అధికారులు ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇందుకు ప్రజల నిర్లక్ష్యమే కారణమంటున్నారు. ఏ పని లేకున్నా..అనవసరంగా బయటకు వస్తున్నారని, దీంతో కఠిన చర్యలు తీసు�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. ప్రాణాలు మాస్కులో పెట్టుకుని బతుకున్నారు. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కొన్ని దేశాల్లో ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీ�
తిరుమల శ్రీవారి దర్శనాలను మరోసారి తాత్కాలికంగా నిలిపివేసే యోచనలో టీటీడీ ఉంది. స్వామి వారికి కైంకర్యాలు చేసే అర్చకులకు, జీయంగార్లకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 15మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దర్శనాలు నిలిపివే�
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ ఐఏ అరెస్టు చేసింది. కొన్ని నెలలుగా తలోజా జైలులో రిమాండ్
వ్యాక్సిన్ వచ్చేంతవరకూ మనం కోవిడ్తో కలిసి జీవించాల్సిందే, ఈ వైరస్ నివారణా చర్యలపట్ల కలెక్టర్లు మరింత దృష్టిపెట్టాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఏపీ సీఎం జగన్. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే : – వైద్యం ఖర్చు వేయి రూప
ప్రస్తుతం కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయి. ఒక్కరోజు చికిత్సకు లక్షలు వసూలు చేస్తున్నాయి. వారం రోజులకు రూ.10 నుంచి 20లక్షలు చార్జి చేస్తున్నాయి. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రీతిలో దోపిడీ చేస్తున్నాయి. ఒక్�
భారత్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఊహించని రీతిలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 32వేల 695 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 68వేల 876కి చేర�