Home » corona virus
కరోనా లాక్ డౌన్ కారణంగా ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గిపోవడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలపై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలుపై రూ.1.24, డీజిల్ప�
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. �
కరోనా వైరస్ ని ఎదుర్కునేందుకు వ్యాక్సిన్ ఆగస్ట్ లో వచ్చేస్తుంది సెప్టెంబర్ లో వచ్చేస్తుందనే వార్తలు రోజూ పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. వ్యాక్సిన్ తయారీకి ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా కంపెనీలు పోటీ పడి ప్రయోగాలు చేస్తున్
కరోనా కాలాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అడ్డంగా జనాలను దోచుకుంటున్నారు. డిమాండ్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కరోనా యాంటీ వైరల్ డ్రగ్స్ ను బ్లాక్ మార్కెట్ లో అక్రమంగా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. న
కరోనా ప్రభావంతో నాటుకోడి కొండెక్కింది. హైదరాబాద్ లో నాటుకోళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కిలో కోడి ధర రూ.500 పైమాటే. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు. నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి బయటపడవచ్చునే ప్రచారంతో ధర ఎక్కువైనా వా�
ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అలాంటిది రెండు సార్లు కరోనా సోకితే.. ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆ డాక్టర్ విషయంలో అదే జరిగింది. 3 నెలల వ్యవధిలో రెండు సార్లు ఆ డాక్ట
భారత్లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొవిడ్ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల మార్క్ దాటింది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 40వేల 425 పాజిటి�
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగ�
ఆసియా దేశం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహాని కరోనా కేసుల సంఖ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తమ దేశంలో రెండున్నకోట్ల మందికి కరోనా వైరస్ సోకి ఉంటుందని ఆయన చెప్పారు. మున్ముందు కొన్ని నెలల వ్యవధిలోనే కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడున్నర కోట్లకు
ప్రపంచంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశం అమెరికా. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం విలవిలలాడిపోతోంది. భారీ స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. కాగా, కరోనా చికిత్సకు సంబంధించి అమెరికా పరిశోధకులు గంజాయి మొక్కపై దృష్టి పెట్టారు. గంజాయి మొక్క ఏమైనా �