Home » corona virus
కరోనా భయంతో ఏది ముట్టుకున్నా వెంటనే శానిటైజర్ తో చేతులు క్లీన్ చేసుకుంటున్నారా? ఏ మాత్రం అనుమానం అనుమానం వచ్చినా చేతుల్లో స్ప్రేతో కొట్టేసుకుంటున్నారా? శానిటైజర్ అప్లయ్ చేసుకున్నాము, ఇక మాకు కరోనా రాదని భరోసాగా ఫీల్ అవుతున్నారా? అయితే జాగ
ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని కొన్ని దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. అలాంటి దేశంలో ఒక్కసారిగా కొవిడ్ కలకలం రేగింది. నార్త్ కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. నార్త్ క
దాదాపు 8 నెలలు దాటింది. ఇప్పటికే కోటిన్నరమంది బాధితులయ్యారు. లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. ఇంకా ఎంతమందిన బలి తీసుకుంటుందో తెలీదు. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రజలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. ఈ మహమ్మా�
కరోనా కట్టడికి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మరిన్ని చర్యలు చేపట్టింది. పెద్ద ఎత్తున మందులు సిద్ధం చేసింది. 5కోట్ల డోలో మాత్రలను రెడీ చేసింది. వాటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీలు), సామాజి�
కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. దీనికి కారణం ఏజ్ ఫ్యాక్టర్. వయసు మీద పడటం, పలు అనారోగ్య సమస్యలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం.. ఇలాంటి కారణాలతో వృద్ధులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నార�
సెంట్రల్ లండన్ లో ఓ వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. నగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అతడి ఒంటిపై నూలు పోగు కూడా లేదు. కానీ ప్రైవేట్ భాగం కనిపించకుండా మాస్కు ధరించాడు. సెంట్రల్ లండన్ లోని ప్రముఖ షాపింగ్ స్ట్రీట్ లో శుక్రవారం(జూలై 24,2020) ఈ ఘటన జరిగిం�
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 48,916 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 757 మంది మరణించడంతో మృతుల సంఖ్య 31వేల 358కి పెరిగింది. ద
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరింత తీవ్రంగా విశ్వరూపం దాల్చనుందా? సెప్టెంబర్లో కరోనా తీవ్రత మరింత అధికంగా ఉంటుందా? దేశంలో కోటి కొవిడ్ కేసులు నమోదు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి అధ్యయనాలు. సెప్టెంబర్ నాటికి దేశంలో కోటి కరోనా కేసులు నమో�
జ్వరం, లేదంటే టెంపరేచర్ పెరిగినంత మాత్రాన కోవిడ్ వచ్చినట్లు కాదు. బాడీ టెంపరేచర్ చూసి ఓకే అనుకుంటే…అసలు కరోనా రోగులను జనంలోకి వదిలేసినట్లేనంటున్నారు నిపుణులు. మీరు ఎక్కడికైనా వెళ్లండి. రెస్టారెంట్, షాపింగ్, ఆఫీసులు ఏవైనా సరే, టెంపరేచర్ చె
నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్ ఏం మాట్లాడినా కూడా జనాలను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఒక విషయం గురించి పూర్తిగా అవగాహన చేసుకునే వరకు ఆయన మాట్లాడారని అందరికి తెలిసిందే. అయితే ఇటీవల ఆయన ఒక సరికొత్త శానిటైజర్కి ఎంతగానో ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం �