corona virus

    ఇటలీని దాటేశాం, కరోనా మరణాల్లో ప్రపంచంలో 5వ స్థానంలోకి భారత్

    August 1, 2020 / 09:16 AM IST

    దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విశ్వరూపం చూపుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రికార్డు స్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. కాగా, కరోనా మరణాల్లో భారత్ ఇటలీని దాటేసింది. ఈ విషయంలో ప్రపంచంలో 5వ స్థానానికి చేరడం ఆందోళనకు గురి �

    ఓజోనిట్ : సరుకుల్లో వైరస్ కట్టడికి ఓరుగల్లు నిట్ ప్రోఫెసర్ల ఆవిష్కరణ

    August 1, 2020 / 09:01 AM IST

    కరోనా వైరస్ భయంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అది ప్రజలను బాధిస్తోంది. ప్రజలతో కలవకుండా భౌతిక దూరం పాటిస్తూ ఉన్నా, అసలు ఎవరినీ కలవకుండా ఉండే వీఐపీలు, నగరానికి దూరంగా ఉన్న తన ఫాం హౌస్ లలో ఉండి రక్షణ పొందుతున్న వారికి కూడా కరోనా ప�

    హ్యుమన్ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు సీరమ్‌కు అనుమతి ఇవ్వండి, DCGIకి Oxford లేఖ

    August 1, 2020 / 08:42 AM IST

    ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తరుణంలో వ్యాక్సిన్‌ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ రేసు ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే పలు సంస్థలు హ్యూమన్ ట్రయల్స్ మొదలు పెట్టేశ�

    మారటోరియం పొడిగింపుపై గుడ్ న్యూస్ చెబుతారా!

    August 1, 2020 / 08:13 AM IST

    క‌రోనా దెబ్బ‌కి కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. భారీ సంఖ్య‌లో ఉద్యోగాలూ ఊడాయి. కొన్ని సంస్థ‌లు 50, 70, 80 శాతం జీతాలు మాత్ర‌మే చెల్లిస్తున్నాయి. ఇక‌, వ్యాపారాలు కూడా ఆశాజ‌న‌కంగా సాగ‌డం లేదు. దీంతో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు స‌త‌మ‌తం అవుతున్నార�

    ఏపీలో కరోనా పంజా… 1,30,557 పాజిటివ్ కేసులు… 1,281 మంది మృతి

    July 30, 2020 / 07:23 PM IST

    ఏపీలో భారీగా కరోనా కేసులు, మరణాలు పెరిగాయి. 24 గంటల్లో రాష్ట్రంలో 10,167 కరోనా కేసులు నమోదు కాగా 68 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,30,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,281 మంది కరోనా బారిన పడి మరణించారు. రాష�

    కరోనా వార్డులో, డాక్టర్ వేషంలో కిలాడీ లేడీ

    July 30, 2020 / 01:54 PM IST

    కరోనా పేషెంట్లకు సేవేచేసేవారు ధరించే పీపీఈ కిట్లు ధరించి ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఒక మహిళ హల్ చల్ చేసింది. పీపీఈ కిట్ ముసుగులో ఆమె ఎవరన్నది గుర్తు పట్టటానికి కొ్న్నాళ్లు పట్టింది. కరోనా పేరు చెపితేనే జనాలు హడలిపోయి…అయిన వాళ్ళను కూడా ద�

    రూ.59కే హెటిరో కరోనా మందు….ఫావివర్‌ మార్కెట్లో లభ్యం

    July 30, 2020 / 08:35 AM IST

    హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్ధ కరోనా కు సంబంధించి తక్కువ ధరలో మందును అందుబాటులోకి తీసుకు వచ్చింది. బుధవారం జులై29 నుంచి ఈ మందు మార్కెట్లో లభ్యం అవుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే కరోనా చికిత్సలో భాగంగా అందిస్తున్న రెమిడిసి�

    14రోజుల చికిత్సకు రూ. 17.5లక్షల బిల్లు, హైదరాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రుల కరోనా దోపిడీ

    July 30, 2020 / 08:27 AM IST

    కరోనా వైరస్ మహమ్మారిని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. ట్రీట్ మెంట్ పేరుతో రోగుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటే కోలుకోవడం మాట ఏమో కానీ, ఆ బిల్లులు చూసి ప�

    పిల్లి వల్లే నా భార్యకు గర్భం వచ్చింది, ఓ భర్త వింత వాదన

    July 29, 2020 / 03:24 PM IST

    టైటిల్ చూసి షాక్ తిన్నారా? పిల్లి వల్ల గర్భం దాల్చడం ఏంటి? అనే అనుమానం కలిగింది కదూ. నిజమే, అలాంటి సందేహాలు, అనుమానాలు కలగడంలో తప్పులేదు. ఆ భర్త వాదనలోనూ తప్పు లేదు. అసలేం జరిగిందంటే.. శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ కండోమ్ ధరించాడు: కొన్ని సంఘటన�

    కరోనాకు చిక్కుతున్నవాళ్లలో యువత, మొత్తం కేసుల్లో మగాళ్లే ఎక్కువ. కారణం ఇదే

    July 29, 2020 / 09:35 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో యువత మరీ ముఖ్యంగా పురుషులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే, కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో యువతే అధికం. అంతేకాదు వారు కరోనా అంటించుకుని కుటుంబసభ్యులకు కూడా కరోనా అంటిస్తున్నారు. ఇక మొత్తం కేసుల్లో కరోనా బ

10TV Telugu News