Home » corona virus
శ్రావణ మాసం అంటేనే శుభకార్యాలకు నెలవు. అందులోనూ ఈ నెలలో వచ్చే వివాహ ముహూర్తాల ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ, కరోనా దెబ్బకు ఈసారి పెళ్లిళ్లలో బ్యాండ్ బాజాలు మోగే పరిస్థితి లేదు. పందిళ్లు.. సందళ్లు అసలే లేవు. పెళ్లిళ్ల నిర్వహణలో అట్టహాసాలు, ఆ�
కరోనా వైరస్ వచ్చిన తరువాత ఇంటిపనే కాదు మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు..పండ్లు ఒకటికి పది సార్లు కడుక్కోవటం పెద్ద పనిగా మారిపోయింది. కొంతమంది జాగ్రత్త కోసం ఉప్పునీటితో కడుక్కుంటున్నారు. ఇంత వరకూ బాగానేఉంది. కానీ..ఛాదస్తమో ఏమో తెలీదు గాన
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపనుందా? ఆరోగ్య పరంగా కొత్త సమస్యలు తీసుకురానుందా? ఊపిరితిత్తుల మీద కన్నా గుండె మీదే ఎక్కువ ప్రభావం చూపనుందా? గుండె వైఫల్య రోగుల తరాన్ని సృష్టించనుందా? అంటే
ఢిల్లీలోని సినిమా హాళ్లు రెడీ అవుతున్నాయి. తిరిగి కార్యకలాపాలు ప్రారంభించే పనిలో పడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు 5 నెలలుగా సినిమా హాళ్లు, మల్టిప్లెక్స్ లు మూతపడిన సంగతి తెలిసిందే. కాగా అన్ లాక్ 3లో భాగంగా సినిమా హాళ్లకు కేంద్రం పరిష్మ
యావత్ ప్రపంచం కరోనా వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు టీకా వస్తుందా, ఎప్పుడెప్పుడు కరోనా నుంచి విముక్తి లభిస్తుందా అని తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. కాగా పలు కంపెనీలు ఇప్పటికే టీకా తయారీలో విశేషమైన ప్రగతిని సాధించ�
కరోనా లాక్ డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం తర్వాత ఏపీలో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. సోమవారం(జూలై 27,2020) నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అడ్మిషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర
కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అన్నిరకాల పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. టెన్త్ సహా ఇంటర్, డిగ్రీ పరీక్షలను ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో రద్దు చేసింది. ఇప్పటికే పరీక్షలు లేక
కరోనా కాలంలో కనిపించని యుద్ధం చేస్తున్న ప్రపంచం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి చాలా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే కాస్త ఓదార్పు ఇచ్చేలా చేసిన విషయం ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్. భారత్లో ఈ వ్యాక్సిన్ రెండవ, మూడవ దశల విచ
బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన రైతుకు సోనూ సాయం చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాబు వెల్లడించారు. రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యతను తా�
2019 డిసెంబర్ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో వెలుగుచూసింది. కొన్ని వారాల తర్వాత కొవిడ్-19 అని పిలవబడే అనారోగ్యానికి కారణమయ్యే వైరస్ ప్రపంచవ్యాప్త మహమ్మారిగా మారింది. శ్వాసకోశ అనారోగ్యానికి దారి తీసే ఈ వైరస్ ఇప్పుడు దాదాపు 200లకు పైగా దేశాలకు విస�