Home » corona virus
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం చూపిస్తోంది. రోజురోజుకి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 163 దేశాలకు స్ప్రెడ్ అయ్యింది. రోజు రోజుకి
కరోనా రాకాసి ఇటలీని వణికిస్తోంది. ఈ దేశంలో ఇప్పటి వరకు కరోనాతో… 2500లకుపైగా ప్రజలు ప్రాణాలు వదిలారు. 2020, మార్చి 17వ తేదీ మంగళవారం ఒక్క రోజే 345 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇటలీలో ఇప్పటి వరకు 31,510 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 3వ�
భారతో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మన దేశంలో 142 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 2020, మార్చి 17వ తేదీ మంగళవారం మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ముంబయిలోన�
ఏటా సీజన్ మారుతుంటే జలుబు, ఫ్లూ లాంటి వాటితో దగ్గులు, తుమ్ములు వస్తూనే ఉంటాయి. ఆస్తమా ఉన్న వారి పరిస్థితి వేరేలా ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో మిగిలినవారి కంటే భిన్నంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ ఏడాది ఆస్తమా రోగులకు కరోనా రూపంలో
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి భారతీయులకు ఓ బ్యాడ్ న్యూస్. ఎండా కాలం వచ్చేసింది, అత్యధిక ఉష్ణోగ్రతల్లో కరోనా వైరస్ చచ్చిపోతుంది, ఇక కరోనా భయం తప్పినట్టే అని అంతా ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ని�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ పైనా పడింది. షిర్డీ ఆలయాన్ని మూసివేయనున్నారు. మంగళవారం(మార్చి 17,2020)
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చాపకింద నీరులా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. చైనాలో వెలుగు చూసిన కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది.
మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం
కర్నాటక రాష్ట్రంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల
హైదరాబాద్ లోని ప్రముఖ ఉస్మానియా యూనివర్సిటీపైనా కరోనా ప్రభావం పడింది. కరోనా కట్టడిలో భాగంగా ఓయూ వర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మానియా