Home » corona virus
రోజురోజుకి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. మన దేశంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం తొలిసారి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ భయంకరమైన రోగం కాదన్నారు జగన్. కరోనా గురించి అంతగా
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడంపై వైసీపీ భగ్గమంటోంది. ఈసీ రమేశ్ కుమార్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఈసీ తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర జరిగిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సీఎం జగన్ అనడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. కరోనా గురించి సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. పారాసిటమా�
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. కాసేపట్లో గవర్నర్తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ భేటీ కానున్నారు. ఎన్నికల వాయిదా అంశాన్ని గవర్నర్కు
ఏపీ సీఎం జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ వాయిదా వేయడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. కరోనా వైరస్ భయంకరమైన వ్యాధి కాదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ కారణంగా
కరోనాకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో కానీ, ప్రకటనల రూపంలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన వ్యక్తం అవుతుందన�
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా సీఎం కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటీ
వందకుపైగా దేశాల్లో కరోనా బాధితులున్నా ఇంతవరకు వ్యాక్సిన్ తయారు కాలేదు. రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా. ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకీ కరోనా లక్షణాలు కనిపిస్తే… ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఎలాంటి చికిత్స �