Home » corona virus
కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో ఏపీలోని నెల్లూరు జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. స్కూళ్లకు మార్చి 18వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సినిమా థియేటర్లు
తెలంగాణలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లాలో మరో కరోనా అనుమానిత కేసు వెలుగులోకి వచ్చింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చైనీయులపై ఫైర్ అయ్యాడు. చైనీయుల ఆహారపు
ప్రాణాంతకమైన కరోనా వైరస్ను కేంద్ర ప్రభుత్వం ఓ విపత్తుగా(notified disaster) గుర్తించింది. అలాగే కరోనా బాధితులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కరోనా వైరస్తో
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించకుండా స్కూళ్లు, కాలేజీలు,
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలలో కరోనా కలకలం రేగింది. నస్పూర్ వాసికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం ఆ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి
కరోనా వైరస్ దెబ్బకి యావత్ ప్రపంచం వణికిపోతోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అలాగే మరణాల సంఖ్యా పెరుగుతోంది. దీంతో భయాందోళనలు
కరోనా వైరస్పై అసెంబ్లీలో మాటల యుద్ధం సాగింది. కరోనాపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భట్టి ఆరోపించారు. దీనిపై మాట్లాడిన కేసీఆర్… ఇష్టం వచ్చినట్�
తెలంగాణలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.