Home » corona virus
కరోనాపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు కోసం అవసరమైతే రూ.5 వేల కోట్లు ఖర్చే చేస్తామని తెలిపారు.
కరోనాపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు మూసివేశారని చెప్పారు.
కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్.. భారత్లోకి ప్రవేశించిన తర్వాత కేంద్రం తగు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మినీ హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్-19
కోడి మాంసం తింటే కరోనా (కోవిడ్) వైరస్ రాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ స్పష్టం చేసింది. దీనిపై వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి కరోనా కలకలం చెలరేగింది. నగరంలో మరో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో భార్యకు కరోనా వచ్చింది. ఓ వేడుకకు బ్రిటన్ వెళ్లి వచ్చిన ఆమెకు ఫ్లూ లక్షణాలు ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకుంది. ఆమెకు కరోనా సోకిందని తెలియడంతో ఆ ప్రధాని సైతం వర్క్ ఫ్రమ్ హోం తీసుకుంటున్నట్లు ప్రకటించారు.&n
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం పట్టుకుంది. అంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి కరోనా వైరస్ అటాక్ చేస్తుందోనని
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా భయం ఏ రేంజ్
కరోనా వైరస్ ను డబ్ల్యూహెచ్ వో ప్రపంచ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉంది. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కరోనా వైరస్