Home » corona virus
కోవిడ్ – 19 (కరోనా) భయం ఇంకా వీడడం లేదు. ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలోకి కూడా కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ లక్షణాలు బయటపడడంత�
దుబాయ్లోని 16ఏళ్ల భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే.. కొరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ బాలుడికి వారి తల్లిదండ్రుల నుంచి ఈ వైరస్ సోకిందని గల్ఫ్ న్యూస్ గురువారం దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA)ను పేర్కొంది. దీంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ల
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ లో వెలుగు చూసిన ఈ మహమ్మారి ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. రెండు నెలల్లో చైనాని సర్వ నాశనం చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచంపై
కరోనా వైరస్ పై నిరంతరం సమీక్షలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)మరో కొత్త విషయాన్ని తెలియజేసింది. కరోనా వైరస్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ప్రతీ రోజు కరోనాపై సమాచారాన్ని సేకరిస్తున్నామనీ..దాని ప్రభావం, లక్షణాల్లో వస్తున్�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఎంతోమంది భయాందోళన చెందుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో కూడా రెండు కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అందరూ ఈ వైరస్ కు భయపడుతుంటే.. మన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మా మాత్
చైనా నుండి వ్యాపించిన భయంకరమైన కరోనావైరస్ ఇప్పుడు భారతదేశంలోని ఢిల్లీని కూడా తాకింది. సోమవారం ఒక కేసు ధృవీకరించబడినప్పటి నుండి దేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది. అనుమానితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కరోనావైరస్ ఢిల్లీలో, తెలంగాణలో పాజిట�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం రేపుతోంది. వైరస్కు సంబంధించిన లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ రాష్ట్రంలోని విశాఖ జిల్లాల్లో కరోనా వ్యాపించిందనే వార్తలు హల్ �
కరోనా..కరోనా..ఎక్కడ చూసిన ఇదే చర్చ. నలుగురు కలిసిన చోట ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకొని ప్రముఖ వ్యక్తులు సైతం ఈ వైరస్కు తెగ భయపడిపోతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పాకింది. వేలాది ప్రాణాలు గాలిలో
భారత్ లో మొదటగా…. జనవరి2020లో చైనాలోని వైరస్ కు ప్రధాన కేంద్రమైన వూహాన్ సిటీ నుంచి కేరళకు వచ్చిన 20ఏళ్ల మెడికల్ స్టూడెంట్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థాయిన అయిన విషయం తెలిసిందే. భారత్ లో ఆ యువతే మొదటి కరోనా పేషెంట్. 39రోజుల ఐసొలేషన్(ఒంటరిగా ఉండట
ప్రముఖ టీవీ ఫ్యాక్టరీ Sharp టీవీలు తయారుచేయడం పక్కకుబెట్టి మాస్క్ల పని మొదలుపెట్టారు. ఒక్కరోజుకు జపాన్.. లక్షా యాబై వేల మాస్క్లు వాడుతుంది. మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి మాస్క్లు ఓ మోస్తారుగా మాత్రమే సహాయం చేస్తాయి. అయినప్పటికీ వైరస్ అనేస