Home » corona virus
జపాన్ ఒలింపిక్ క్రీడా మంత్రి టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా వేసవికాలం జరగాల్సి ఉన్న ఈ టోర్నీని ఇయర్ ఎండ్లో నిర్వహించాలనుకుంటున్నారు. జపాన్ పార్లమెంట్లో సీకో హషీమొటో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో చ�
కరోనా. ఈ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికి పోతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు కరోనా వ్యాపించింది. ఇరాన్ దేశానికి కూడా వ్యాపించింది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఇరాన్ ప్రజలు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. విచిత్రమైన పనులు చేస్తున్నారు. తమను
గాలిలో ఉన్న దుమ్ము.. చేతులకు అంటిన ఇన్ఫెక్షన్ కారణంగా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి అంటుతుందని తెలుసు కదా. ఈ భయంతోనే చైనా ప్రజలు హ్యాండ్ షేక్ ఇవ్వడం మానేశారు. ఈ పద్ధతికి బదులు కొత్తగా లెగ్ షేక్ చేస్తున్నారు. ఇదేదో కరోనా వైరస్ ఎఫెక్ట్కు కామ�
హమ్మయ్య… తిరుపతి వాసులు ఇక భయపడాల్సిన పని లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి తప్పింది. ఇక రిలాక్స్ అవ్వొచ్చు. హాయిగా నిద్రపోవచ్చు. రుయా ఆస్పత్రిలో కరోనా లక్షణాలతో చేరిన తైవాన్కు చెందిన వ్యక్తికి వైరస్ లేదని తేలింది. అ
ఒక యువకుడి అజాగ్రత్త ఇప్పుడు తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను వణికిస్తోంది. కరోనా సోకిన ఆ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్… బయట తిరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. టెస్ట్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో గాంధీలో �
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి కరనో వైరస్... అగ్రరాజ్యం అమెరికాలోనూ కలకలం రేపుతోంది. అమెరికాలో తొలి కరోనా కేసు నమోదైంది. న్యూయార్క్ లో మన్ హట్టన్
కరోనా వైరస్ స్టోరీలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చైనా నుంచే కాదు..ఈ మహమ్మారి ఏ దేశంలోనైనా తనంతట తానే విజృంభించే అవకాశం ఉందని తేలింది. అమెరికాలోని ఓ మహిళకి ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ సోకడం ఇదే అనుమానాన్ని కలగజేసింది..దీంతో అమెరికాలో హై అ
చిత్తూరు జిల్లా తిరుపతిలో కరోనా వైరస్ కలకలం రేపింది. కరోనా లక్షణాలతో తైవాన్కు చెందిన వ్యక్తి రుయా ఆసుపత్రిలో చేరాడు. బంగారుపాళ్యెంలోని ఓ ఫ్యాక్టరీలో మరమ్మతుల కోసం
నోవల్ కరోనా వైరస్ చైనాలో పుట్టి, ప్రపంచమంతా కమ్మేస్తోంది. యూరోప్లోనూ మరణాలు నమోదువుతుంటే, అమెరికా కొత్త వైరస్ను ఎదుర్కోవడానికి రెడీ. ఎక్కడోఉన్న అమెరికా బెదురుతుంటే, ఇండియా మాత్రం ఎలా సేఫ్ అయ్యింది?నిజానికి జనాభా ఎక్కువగా ఉన్న భారతదేశం మ�
మక్కాకు వెళ్లే భక్తులపై కరోనా (కోవిడ్-19) వైరస్ ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో మక్కా వెళ్లే భక్తులకు సౌదీ ఆరేబియా తాత్కాలిక వీసాలను రద్దు చేసింది.