Home » corona virus
భారత్లో మార్చి 4 బుధవారం నాటికి ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకవేళ దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రబలితే వాటిని ఎదుర్కొనేందుకు సరిపడ సంఖ్యలో డాక్టర్లు లేరంట. అది జరగకముందే హాస్పిటళ్లలో డాక్టర్లను, మెడికల్ స్టాఫ్ను అలర్ట్ చేయాలని.. మామూలు వా
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ విజృంభిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు (మార్చి 4,2020) 28
ఆన్లైన్ రిటైలర్ అమెజాన్.కామ్ కోసం పనిచేస్తున్న ఉద్యోగి మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. అమెరికాలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా సంక్రమించినట్లు అధికారులు తేల్చారు. ‘కరోనా సోకిన వ్యక్తికి మా వంతు సపోర్ట్ ఇస్తున్నాం’ అని ఆ కంపెనీ అధి�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసు నమోదైంది. దుబాయ్ నుంచి బెంగళూరు మీదు
కరోనా వైరస్..(కొవిడ్-19).. చైనాలోని వుహాన్ కేంద్రంగా రెండు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది.
కరోనా వైరస్.. చైనాలోని వుహాన్ కేంద్రంగా పుట్టిన ఈ మహమ్మారి చైనాని సర్వ నాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచ దేశాలపై పడింది. 70కుపైగా దేశాల్లో వ్యాపించిన కరోనా..
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రం
కరోనా వైరస్ విజృంభిస్తోంది. హైదరాబాద్లో కూడా కరోనా కేసు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ప్రముఖుల చేత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది
చైనాని సర్వనాశనం చేసిన కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే మన దేశంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తొలి కేసు
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశం లేదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అంటున్నారు. కొంతకాలం పాటు ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని ఈటల సూచించారు. కరోనా ఉన్న వారు మాట్లాడినపుడు ఆ తుంపర్లు ఇతరుల ముఖంపై పడితేనే వైరస్ వ్యాప్తి చెందే అవకాశమ�