Home » corona virus
హాంకాంగ్ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయింది. ఆర్థిక
కరోనా వైరస్ వణికిస్తోంది. ఎంతో మందిని కబళించి వేస్తోంది. చైనా నుంచి ఇరాన్ మీదుగా మిడిల్ఈస్ట్ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికి ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 80 వేలు దాటిపోయింది. ఓ వైపు చైనాలో ఈ వైరస్ ప్రతాపం కాస్త తగ్గిందనుకుంటే సౌత్ కొరియా�
హాలీవుడ్ మూవీ ‘మిషన్ ఇంపాజిబుల్ 7’ సినిమా షూటింగ్ వాయిదా పడింది..
ఇరాన్ నుంచి రాకపోకలు నిలిపివేస్తూ టర్కీ ఆదివారం సరిహద్దులు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జోర్డాన్, పాకిస్తాన్లు ఇప్పటికే రాకపోకలు నిలిపేశాయి. మరోవైపు ఇరాన్కు విమాన సర్వీసులు రద్దు చేసేసింది అఫ్ఘనిస్తాన్. ఇన్ఫెక్షన్ సోకకుండా తమ ప్రజ�
యూరప్ లో కూడా కరోనా(కోవిడ్-19) విజృంభన కొనసాగుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇటలీ ప్రజలు భయపడుతున్నారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం(ఫిబ్రవరి-24,2020) 5వ కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 5వ మృతుడ
పది గ్రాముల బంగారం రేటు 50వేలవుతుందా… పరుగులు పెడుతోన్న గోల్డ్ రష్ చూస్తే ఇలానే అన్పిస్తోంది. మరి ఇంత పెరిగిన బంగారాన్ని ఇప్పుడు కొనుగోలు చేయాలా… కొన్నాళ్లు ఆగాలా ? బులియన్ మార్కెట్లో గోల్డ్ రష్ ప్రారంభమైంది. నాలుగు నెలల క్రితం ఓ రేంజ్లో
కరోనా వేలమందిని బలితీసుకొంటోంది. వీళ్లలో డాక్టర్లు, వైద్యసిబ్బంది, పక్క బెడ్ పేషెంట్లూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే ప్రశ్న ఈ కొత్త వైరస్ మనుషులకు ఎలా సోకుతోంది? ఎందుకు కొంతమందినే బలితీసుకొంటోంది? వందమందికి కరోనా సోకితే సగటున ఇద్దరు మాత్రమే ఎందుక�
కరోనా వైరస్ ను నివారించేందుకు అధికారులు చిత్ర విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇళ్ల తలుపులకు చెక్కలు పెట్టి.. మేకులు వేయడమే కాకుండా, ఇనుపు సంకెళ్లతో లాక్ చేస్తున్నారు.
కరోనా వైరస్(కొవిడ్-19) మహమ్మారి చైనాలో ఇంకా తన ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అటు కేసుల సంఖ్య కూడా
జపాన్ పోర్టులో నిలిపి ఉంచిన డైమండ్ ప్రిన్సెస్ షిప్ లో మరో ఇద్దరు భారతీయులకు కరోనా వైరస్(కోవిడ్-19) సోకినట్లు తేలింది. సోమవారం(ఫిబ్రవరి-17,2020) నుంచి ప్రారంభమయ్యే ఫైనల్ కరోనా వైరస్ టెస్ట్ లలో నెగిటీవ్ గా తేలిన షిప్ లో ఉన్న అన్ని దేశాలకు చెందిన వా