Home » Corona
కరోనాపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు !! కరోనా వైరస్ వ్యాప్తి, నిర్ధారణ, నివారణ వంటి వాటిపై ఎన్నో ప్రచారాలు !!
కరోనా వైరస్ కు దూరంగా ఉండాలంటే మాస్క్, సోషల్ డిస్టెన్స్ శ్రీరామరక్ష. ప్రస్తుతం కరోనా నుంచి కాపాడుతున్న ఆయుధాలివే.
చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద విషాదం చోటు చేసుకుంది. కరోనా బారిన పడిన ఓ వృద్ధుడు కట్టుకున్న భార్య ఒడిలోనే కన్నుమూశాడు.
వయో వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు మాత్రమే కొవిడ్ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు అలా లేదు ఈ సెకండ్ వేవ్ యువతలోనే ఎక్కువగా కనపడుతుంది.
దేశమంతటా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేదు.. కరోనా విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల్లో కొత్త కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది.
Recovering From Corona : పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనాను జయించారు. ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. వైద్య సేవలు అందించిన డాక్టర్లు..మూడు రోజుల కిందట..ఆర్�
మే 1 తేదీ నుండి 18 నుంచి 45 ఏళ్ల మధ్యవారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే గత నెల 28 నుంచి టీకా రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. టీకాకోసం రికార్డ్ స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
N440k Mutation : కర్నూలుకు న్యాయరాజధాని రాకుండా అడ్డుకునేందుకే చంద్రబాబు N440K వైరస్ కర్నూలులో బయట పడిందని వ్యాఖ్యానించారని కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీ�
Man Killed Wife: కరోనా కోరలు చాస్తున్న వేళ నెల్లూరు జిల్లా కావలిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన భార్యను కిరాతకంగా హత్యచేశాడు ఓ కసాయి భర్త. కావలి పోలీసు స్టేషన్ పరిధిలో వాయునందన ప్రెస్ రోడ్లో మాల్యాద్రి అనే వ్యక్తి భార్యతో కలిసి భోజనం ప్యాకెట�
కరోనా మహమ్మారి అనేక మంది జీవితాలను ఛిద్రం చేస్తుంది. దీని బారినపడి దేశ వ్యాప్తంగా రెండు లక్షల 30 వేలమంది మృతి చెందారు. కరోనా భయంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ టీచర్ కరోనా సోకడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.