Home » Corona
తమ స్నేహితుడు కరోనాతో మరణిస్తే ఎవ్వరూ అంత్యక్రియలు చేయటానికి ముందుకురాకపోతే ... స్నేహితులే మానవత్వంతో ముందుకు వచ్చి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనావైరస్ మహమ్మారి సినీ పరిశ్రమను వెంటాడుతోంది. సినీ ప్రముఖులను కరోనా కాటేస్తోంది. ఇప్పటికే పలువురు కోవిడ్ తో చనిపోయారు. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ ను మహమ్మారి బలితీసుకుంది.
కుక్కలకు బిస్కెట్స్ విసిరినట్టు.. కరోనా రోగులకు ట్యాబ్లెట్లు విసిరేస్తున్నారు
కరోనాపై మోడీ కేబినెట్ మీట్
ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని తీపిగుర్తు పెళ్లి. అందుకే, పెళ్లిలోని ప్రతి వేడుకను వధువరులు జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. ఎంతో గ్రాండ్ గా బంధువులు, స్నేహితుల సమక్షంలో చేసుకుంటారు. ఇక వివాహం తర్వాత ఏర్పాటు చేసే బరాత్లో కుటుం
భారత్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇండియాపై కరోనా మృత్యు పంజా విసురుతోంది. ఒక్కరోజులోనే దాదాపు 3 వేల 300 మంది కరోనాతో చనిపోయారు.
కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు సరిపోవని వ్యాఖ్యానించింది.‘‘కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను తరలించటానికి అంబులెన్సులు అందుబాటులో లేకపోతే గుర్రా�
ఓ నర్సు వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చిన వ్యక్తికి టీకా వేసినట్లుగా నాటకమాడింది. సూదిని సదరు వ్యక్తికి భుజనాకి గుచ్చింది గానీ వ్యాక్సిన్ ఇంజెక్ట్ మాత్రం చేయకుండానే సిరంజ్ ను తీసివేసింది. కానీ అదేమీ తెలియని వ్యక్తి తనకు టీకా వేశారనుకున�
కరోనా మానవ జీవితంలో అనేక మార్పులు తీసుకొచ్చింది.. కాలికి బలపం కట్టుకొని తిరిగేవాళ్లను కూడా ఇంట్లో కూర్చోబెట్టింది. ప్రజల్లో ఓ రకమైన చైతన్యం తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా మార్కెట్లో అనేక రకాల వస్తువుల డిమాండ్ తగ్గిపోయింది.
ప్రధాని నరేంద్ర మోదీ పిన్ని నర్మదాబెన్ (80) కరోనా బారినపడి కన్నుమూశారు. పదిరోజుల క్రితం ఆమెకు కరోనా సోకడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.