Home » Corona
కరోనా మమమ్మారి సినీ పరిశ్రమలో వరుస విషాదాలు నింపుతోంది. కరోనా కారణంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు కన్నుమూశారు. తాజాగా మరో నటి కోవిడ్ కు బలైంది. చిచోరే, గుడ్ న్యూస్ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటి అభిలాషా పాటిల్ (40) కరోనాతో
సరదాగా మొదలు పెట్టిన పనులు కొన్ని సమయాల్లో జీవితాలను మలుపు తిప్పుతాయి. ఆ సరదా పనులే ఫ్యూచర్ లో జీవనాధారం కావొచ్చు. కష్టకాలంలో ఆదుకోవచ్చు. కరోనా సంక్షోభం వేళ.. అలాంటి సరదా పనే ఇప్పుడు ఎంతోమందికి జీవనోపాధిగా మారింది. కోవిడ్ టిఫిన్స్...
దేశ వ్యాప్తంగా కరోనా నిబంధనలు అమలులో ఉన్న విషయం తెలిసిందే.. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు. మనుషులను తరలిస్తే సమస్య లేదు.. కానీ కుక్కను కూడా స్టేషన్ లో పెట్టారు.
వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులకు సరిగ్గా కోవిడ్ వైద్యం అందకపోవడంతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతున్నారు.
ఐటీ హబ్ నుంచి కరోనా క్లబ్గా మారిపోయింది బెంగళూరు. దేశంలో మరే నగరంలో లేని దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 55శాతం నమోదైంది. అంటే వంద మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే అందులో 55 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థార�
కరోనా నుంచి రక్షణకు మాస్క్.. రక్షణ కవచంగా పని చేస్తుంది. కోవిడ్ కు మొదటి మందు కూడా మాస్కే. ఈ వాస్తవం తెలిసినా ప్రజలు నిర్లక్ష్యం వీడటం లేదు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మాస్కు పెట్టుకుంటే 87శాతం మరణాలు తగ్గుతాయని అధ్యయనాలు కూడా చెబుతున్న�
Is Toddy Medicine For Corona : కరోనాకు మందే లేదని ప్రభుత్వాలు, డాక్టర్లు ఎంత అవగాహన కల్పిస్తున్నా నెత్తీనోరు బాదుకుంటున్నా… కొంతమంది తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. కరోనాకు విరుగుడు కనిపెట్టాం అంటూ అశాస్త్రీయ పద్దతులను అవలంభిస్తున్నారు కొందరు వ్యా
దేశంలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది.
హైదరాబాద్ నెహ్రూ జూపార్కులోని 8 సింహాలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్న వార్తలపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పందించింది.