Home » Corona
Baby Died due to Corona : విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ లేక పేషంట్లు నానా పాట్లు పడుతున్నారు. కొవిడ్తో బాధపడుతున్న ఓ చిన్నారికి రెండు గంటలకు పైగానే అంబులెన్స్లోనే చికిత్స అందించినా పాప దక్కలేదు. అంబులె
PM Fined: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. కరోనాతో భారత్ తోపాటు మరికొన్ని దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయాదేశాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇక థాయ్ లాండ్ కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ద�
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నవేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరు బయటకు రావద్దని సూచించింది.
ఏపీలో టెన్త్ క్లాస్ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మే 1 నుంచి మే 31వ తేదీ వరకూ వేసవి సెలవులు ఇస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు
బెజవాడలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకి విలయతాండవం చేస్తోంది. ఎక్కడా బెడ్లు దొరక్కా కరోనా బాధితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. విజయవాడలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్ప్రతుల్లో బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ�
కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రయాణికులు లేకపోవటంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ నిర్ధారణ కోసం పరీక్ష చేసే సీటీస్కాన్ ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. సీటీ స్కాన్ ధర రూ.3 వేలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
కరోనా ఎవరిని వదలడం లేదు.. పర తమ బేధం లేకుండా వస్తుంది. యాచకులు నుంచి రాజకీయ నాయకులవరకు కరోనాతో అల్లాడుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో కరోజా కలకలం రేపుతోంది. ఖర్దాహ నియోజకవర్గ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థి కాజల్ సిన్హా కరోనాతో మృతి చెందారు.
కరోనా సెకండ్ వేవ్లో కనీసం 15 రోజులు చికిత్స అందించాల్సి వస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోంక్వారంటైన్లో ఉండి కోలుకున్నవారికి సైతం కనీసం 15 రోజులపాటు వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.