Home » Corona
ప్రముఖ తమిళ హస్య నటుడు వివేక్ మరణానంతరం... కోవిడ్ వ్యాక్సిన్ పై, కరోనాపై తప్పుడు ఆరోపణలు చేసిన తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
కరోనా కాక రేపేస్తోంది. సెకండ్ వేవ్ చుక్కలు చూపించేస్తోంది. ఉన్నట్లుండి పెరిగిపోతున్న కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయ్.. బెడ్స్ ఖాళీ ఉండటం లేదు.
తెలంగాణలో సెకండ్ వేవ్ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే కరోనా విషయంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం మధ్య సమన్వయం బయటపడింది.
దేశవ్యాప్తంగా కరోనా మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తున్న వేళ... కరోనా కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానమంత్రి మోదీ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరికాసేపట్లో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో పాటు హోంశాఖ అధికారులతో మోదీ భేటీ కానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న కొత్తగా 4,009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే దాదాపు 1000 కేసులు తగ్గాయి.
వచ్చే 6-8 వారాలు చాలా కీలకమని ఏపీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గీతా ప్రసాదిని అన్నారు. చాలా వేగంగా కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయని తెలిపారు.
Movie Shootings: సినిమా ఇండస్ట్రీని కరోనా వైరస్ కుదిపేస్తోంది. వరుసగా అగ్ర తారలతో పాటు బడా నిర్మాతలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, నివేదా థామస్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్లో ఉన్నారు. వకీల్ సాబ్�
Vontimitta Temple Closed, Due to Corona : దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చ�
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మరోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Good News: కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ మరో ముందడుగు వేసింది. హోమియోపతి వ్యాక్సిన్ తో కరోనాను తరిమేందుకు సిద్ధమైంది. ప్రపంచంలో ఏ దేశం కూడా కరోనా కట్టడికి హోమియో వ్యాక్సిన్ వాడలేదు.. భారత్ మాత్రం హోమియో టీకా ఇచ్చేందుకు సిద్దమవుతుంది. దీ�