Home » Corona
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఓ ప్రతిభా శాలి దిక్కుమాలిన రాకాసికి బలైంది. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
‘‘మాస్కు..అమ్మ ఒక్కటే మనల్ని కాపాడుతుంటారు’’అంటూ ఓ చక్కటి ఫోటోను పోస్ట్ చేశారు ముంబై పోలీసులు. ఈ ఫోటో చూస్తే వావ్.. ఎంత చక్కటి ఆలోచన ముంబైపోలీసులది అనిపిస్తుంది కచ్చితంగా..మాస్క్, అమ్మను రెండింటి మధ్య పోలికలు ఏమిటో తెలుసా అంటూ ఒక చిత్రాన్న�
74 years Old man commits suicide : ఎవరన్నా..చిన్నగా దగ్గినా..తుమ్మినా అమ్మో కరోనా ఏమో అని ఆమడదూరం జరిగిపోతున్న పాపిష్టి కరోనా రోజులివి. అసలు ఆ వ్యక్తికి సాధారణమైన దగ్గేమో..సాధారణమైన జలుబే అనే మాటే గుర్తు రావట్లేదు జనాలకు. మామూలు జలుబులకు కూడా భయపడిపోతున్న పరిస్థ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉంది. కరోనా పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక గుంటూరు జిల్లాలో కరోనా కోరలు చాచింది. కరోనా పరీక్షల కోసం వస్తున్నవారి సంఖ్య అమాంతం పెరిగింది.. దీంతో అధికారులు చేతులెత్తేశ�
Wear Mask: కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా విస్తరిస్తోంది. దేశంలోనూ.. తెలుగు రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ కొనసాగుతోండగా.. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా అవసరం అయితే తప్ప బయటకు రావద్దు అంటు�
Curfew Effect on Cine Industry : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నైట్ కర్ఫ్యూ నిర్ణయం టాలీవుడ్పై ప్రభావం చూపిస్తోంది. నైట్ కర్ఫ్యూ కారణంగా రాత్రి 8 గంటలకే సినిమా థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. అంటే మల్టీప్లెక్సుల్లో కాకుండా మామూలు థియేటర్లలో షోల స�
నిజామాబాద్ లో కరోనాతో మరణించిన తల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా వెళ్లిపోయిన కొడుకు నిర్వాకం వెలుగు చూసింది.
Opposite apartment owner who locked the apartment said Corona got positive : నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భార్యా భర్తలను అపార్ట్ మెంట్ లో ఉంచి తాళం వేసాడు ఎదురింటి ఫ్లాట్ ఓనర్. నెల్లూరులోని నవాబ్ పేటలోని ఎంఆర్ఎం రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో దారుణం చోటు చే�
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా ఒకే కుటుంబంలో కరోనాతో నలుగురు మృతి చెందారు. విజయవాడకు చెందిన న్యాయవాది కుటుంబంలో విషాదం నెలకొంది.
ఏపీ సచివాలయంపై కరోనా పంజా విసిరింది. కరోనా సెకండ్ వేవ్ భయంతో ఏపీ సచివాలయం ఉద్యోగులు వణికిపోతున్నారు.