Home » Corona
మాస్క్ మరిస్తే మటాషే
ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
భారత్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలు విధించినా ఫలితం కనిపించడం లేదు.
Private School Teachers Protest In Hyderabad : మరోసారి కరోనా విజృంభించటంతో తెలంగాణాలో విద్యాసంస్థలన్నీ మూత పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యాసంస్థల్ని మూసివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు స్కూల్స్ నుంచి కాలేజీల వరకూ అంటే కేజీ టూ పీజీ వరకూ అన్నీ మూతపడ్డాయి
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 984 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.
హైదరాబాద్ను వెంటాడుతున్న కరోనా... టెన్షన్లో ఉద్యోగులు
బీడ్ జిల్లాలో రేపటి నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు 10 రోజులపాటు జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయనున్నారు.
తెలంగాణ పాఠశాలల్లో డేంజర్ బెల్స్
హైదరాబాద్ నాగోల్లోని మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో కరోనా కలకలం రేగింది. 38 విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.