Home » Corona
కరోనా విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మృతి చెందుతున్నారు. ఈ మహమ్మారిన ప్రారదోలడానికి అటు వ్యైద్యులు, ప్రభుత్వాలు, ఇలా ఎంతో మంది కృషి చేస్తున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకు 15 వేల 189 మంది చనిప
కరోనా వైరస్కు ఎటువంటి మందు లేదు. కానీ కోవిడ్19 రోగులకు చికిత్స అందిస్తున్న వారి కోసం యాంటీ మలేరియా డ్రగ్ పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
కరోనా వైరస్ను నియంత్రించడానికి టీకాలు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కరోనాను నియంత్రించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘జనతా కర్ఫ్యూ’ను విధించాయి. దేశ ప్రజలంతా ఆదివారం స్వచ్ఛందంగా జనతా
ప్రపంచవ్యాప్తంగా కరోనా కత్తులు దూస్తుంది. మన దేశంలో కూడా ఇప్పటికే బాధితుల సంఖ్య మూడొందలు దాటేసింది. ఈ క్రమంలోనే కరోనా విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి ఆదివారం(22 మార్చి 2020) జనతా కర్ఫ్యూకు ప్రధాని మోడి పిలుపు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణలో తొలి కాంటాక్ట్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి కరోనా వైరస్ సోకింది.
కోవిడ్ – 19 మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ వ్యాపిస్తోంది. దేశంలో 258 కేసులు నమోదు కాగా..ఐదుగురు మృతి చెందారు. దీంతో కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయ�
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు మరో షాక్ తగిలింది. ఆమెపై పోలీస్ కేసు నమోదయ్యింది. కరోనాపై ప్రభుత్వం జారీచేసిన నిబంధనలు పాటించనందుకు, కరోనా సోకినా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆమెపై యూపీ పోలీసులు కేసు పెట్టారు. లక్నో చీఫ్ మెడికల్ ఫిర
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 55 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికం
విశాఖలో కోవిడ్ – 19 (కరోనా) బారినపడిన వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన ఆ వృద్ధుడికి గురువారం కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఆయన నివాసం ఉంటున్న అల్లిపురం ప
ప్రపంచమంతా ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతోంది..ఐతే అసలు వైరస్కి పుట్టిల్లు అయినా చైనాలో మాత్రం కొత్త కేసులు తగ్గిపోయాయ్..దాదాపు 80వేలమందికిపైగా వైరస్ సోకిన చైనాలో ఇప్పుడు కరోనా అంటే భయం లేదు..చైనాకి కరోనాపై కంట్రోల్ ఎలా సాధ్యపడింది.. అనూహ�