Home » Corona
కరీంనగర్లో కరోనా డేంజర్ బెల్ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్ పట్టణంలో హై �
తెలంగాణ ప్రజలను కోవిడ్ వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి ఒకేసారి ఏడు కరోనా కేసులు నమోదవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. వాస్�
చికెన్ తింటే కరోనా వస్తుందనే ప్రచారంతో కోళ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. ధరలు ఢమాల్ అనడంతో పౌల్ట్రీ వ్యాపారులు లబోదిబో మొత్తుకుంటున్నారు. అరే చికెన్ తింటే కరోనా రాదు..ఏమీ రాదు..అంటూ ప్రచారం చేసినా..జనాలు మాత్రం కన్వీన్స్ కాలేకపోతున్నారు. చిక�
ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కమిటీ వేసింది. వైద్య,ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి కన్వీనర్గా ఎనిమిది మంది ఉన్నతాధికారులతో కమిటీని సీఎస్ నీలం సహాని వేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసు
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య 114కి పెరిగింది.
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజా రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల కంటే తక్కువగా ఉండొద్దని రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రమాదం కరోనా వైరస్.. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా లక్షల సంఖ్యలో బాధితులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని బతుకుతున్నారు. ఇటీవల ఇండియాకు కూడా వచ్చిన ఈ మహమ్మారి ఇప్పటికే 114మం�
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగే సినిమా షూటింగ్స్ను నిలిపివేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర
ఏపీలోని పలు జిల్లాల్లో కరోనా అనుమానితుల కేసులు నమోదవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కృష్ణా జిల్లాలో వైరస్ కలకలం రేపడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరైనా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వారిని వెతికి పట్టుకునే పనిలో పడ్డారు.
భారతదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తిరుపతిలో కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడడంతో రుయా ఆసుపత్రిలో చేరుతున్�