Home » Corona
ప్రపంచాన్ని కరోనా భయం వీడడం లేదు. వైరస్ విజృంభిస్తూ..వేలాది మందిని బలిగొంటోంది. భారతదేశంలో కూడా ఈ వైరస్ వ్యాపించింది. 100 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏపీ రాష్ట్రంలో అనుమానితుల సంఖ్య పెరుగుతుండడ�
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పబ్బులు తదితర వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగ�
జలుబు చేసినా, దగ్గొచ్చినా గుండె దడ పెరిగిపోతోంది. ఛాతి, తలలో నొప్పి వస్తే.. గుండె ఆగినంత పనైపోతుంది. కరోనా వ్యాప్తితో ప్రతి ఒక్కరిలోనూ ఇదే టెన్షన్. వైరస్ ఎఫెక్ట్తో ఇండియాలో ఆందోళనకరమైన సిట్యువేషన్ కనిపిస్తోంది. కరోనా వైరస్ సోకి ఇద్దరు మ�
భారతదేశంలో కరోనా చాపకిందనీరులా విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలకు పాకుతోంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు..ఇక్కడ కరోనా వైరస్ వ్యాధితో చనిపోతున్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోగా..మహారాష్ట్రలో మరొకరు మృతి చెందినట్లు సమాచారం. బుల్దానా జిల్లా ఆ�
కరోనా..అందరినీ భయపెడుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ అరికట్టేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీటీడీ కూడా దీన
తెలంగాణలో కరోనా కేసులు లేకపోయిన్నప్పటికీ, ఆ భయం సామాన్యులను వెన్నాడుతున్నది. పెండ్లిండ్లు, గృహప్రవేశాలు, బర్త్డే ఫంక్షన్లు వంటి సామూహిక కార్యక్రమాలకు వెళ్లాలంటే వెనకాడుతున్నారు.
కరోనా(కొవిడ్ -19) వైరస్ నిరోధక చర్యలపై ఏపీ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో కొవిడ్ -19 పాజిటివ్ బాధితుడు కోలుకుంటున్నాడని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎయిరో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు ఇటలీ, దక్షిణ కొరియా, కువైట్ వెళ్లే విమానాలు రద్దు చేసింది.
భారత్లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటక వాసి హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్లో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాట
తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేదని శాసనసభలో స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించిన కొద్దిసేపటికే షాకింగ్ న్యూస్ వచ్చింది. వరంగల్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. నిట్లో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు బయటపడ్డాయనే వార్త దావానంలా వ్యాపించింది. దీంతో వ