Home » Corona
తెలంగాణ విద్యార్థులు ఇటలీ విమానాశ్రయంలో చిక్కుకపోయారు. వీరితో పాటు కేరళ, బెంగళూరు, నాగ్పూర్కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. మెడికల్ సర్టిఫికెట్ తీసుకొస్తేనే విమానంలోకి అనుమతిస్తామని ఎయిర్పోర్ట్ అధికారులు స్పష్టం చేస్తున్నారన
భారత్లో కరోనా వైరస్ రెక్కలు చాస్తోంది. రోజురోజుకు విస్తరిస్తోంది. మన దేశంలో ప్రవేశించిన ఈ ప్రాణాంతక వైరస్ అనతి కాలంలోనే పంజా విసురుతోంది. తాజాగా నోయిడాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కి
భారత్ను కరోనా భయం వీడడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమ క్రమం పెరుగుతోంది. కేరళ రాష్ట్రంలో ఓ మూడేళ్ల బాలుడికి వైరస్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేపింది. చిన్నారి కుటుంబం ఇటీవలే ఇటలీకి వెళ్లివచ్చింది. అక్కడ కరోనా వైరస్ విజృంభిస్తున్�
తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయం వీడడం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు కనబడడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. తిరుపతిలో కొన్ని రోజులుగా కరోనా కలకలం రేపుతోంది. వైరస్ లక్షణాలు కనబడడంతో వీరిని ఆసుపత్రులోని ప్రత్యేక వార్డుల
వెస్ట్ గోదావరిలో కరోనా కలకలం రేపింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన బస్ కండక్టర్కి కరోనా లక్షణాలు బయటపడడం తీవ్ర భయాందోనళలకు గురి చేసింది. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి..ఇతనికి వైద్యులు చికిత్స అ�
ఇప్పటిదాకా చాలా వైరస్లు మానవాళిపై దాడి చేశాయి. వాటికంటే స్పీడ్గా కరోనా స్ప్రెడ్ అవుతుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. కరోనా కంటే వేగంగా తట్టు అనే వ్యాధి వ్యాపిస్తుంది. దీనికి చాలామంది ఇంజక్షన్లు కూడా వేయించుకున్నారు. అలాగే మిగతా వైరస్ల కం�
తెలంగాణను కరోనా భయం పట్టుకుంది. ఐటీ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఐటీ సెక్టార్లో కలకలం చెలరేగింది. మరోవైపు ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యానికి చర్యలు తీసుకుంటోంది. కరోనా రహిత తె�
తెలంగాణలో కరోనా ప్రభావంపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.
నగరంలో కరోనా భయం నెలకొంది. వైరస్ రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా మాస్క్లు ధరిస్తున్నారు. ఒక్కసారిగా మాస్క్లకు ఫుల్ డిమాండ్స్ ఏర్పడ్డాయి. ఇదే అదనుగా మాస్క్ రేట్లను పెంచేసినట్లు తెలుస్తోంది. రూ. 1.60 లభించే మాస్క్న
కరోనా వైరస్ అనుమానంతో ఓ పేషెంట్ ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్(ఐజీఎంసీ)లో జాయిన్ అయ్యాడు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. బిలాస్పూర్కు చెందిన 32ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం గొంతునొప్పితో బాధపడుతున్�