Corona

    అయ్యో కరోనా ఎంత పని చేసింది..జనరల్ బజార్ వెలవెల

    March 21, 2020 / 02:10 AM IST

    హ్యాండ్ ఖర్చిఫ్ నుంచి డిజైనర్ వేర్‌ వరకూ అక్కడ తెగ చీపుగా దొరుకుతాయి. అందుకే ఆ బజార్‌లో కళ్ల ముందే కోట్ల వ్యాపారం కామ్‌గా జరిగిపోతూ ఉంటుంది. అయితే అలాంటి వ్యాపారం ఇపుడు కరోనా రక్కసి కోరల్లో చిక్కుకుపోయి విలవిల్లాడుతోంది. నిత్యం కస్టమర్లతో &

    తెలంగాణలో కరోనా : కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా

    March 21, 2020 / 12:58 AM IST

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ … కరీంనగర్‌ పర్యటన వాయిదా పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం 2020, మార్చి 21వ తేదీ శనివారం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన వాయిదా పడినట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం

    కరోనాతో తమాషాలు వద్దు : తెలంగాణలో పెరుగుతున్న కేసులు

    March 21, 2020 / 12:50 AM IST

    కరోనాను ఆషామాషీగా తీసుకుంటే భారీ మూల్యం తప్పదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అలాగని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలను బయటకు రానీయవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి �

    కరోనా ఎఫెక్ట్: రిలయన్స్ జియో భారీ ఆఫర్లు

    March 20, 2020 / 10:12 PM IST

    కరోనావైరస్(COVID-19) వ్యాప్తి కాకుండా ఉండేందుకు దేశంలోని చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రాకుండా.. ఇంటి నుంచే పని చెయ్యాలని కోరుతుంది. అటువంటి సమయాల్లో ఎక్కువ డేటా మరియు కాలింగ్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలో మొబైల్ డేటాపై ఆధారపడేవారికి సహాయకరంగా ఉ

    విశాఖలో కరోనా : భయపడొద్దు అంటున్న వైద్యులు

    March 20, 2020 / 06:16 AM IST

    విశాఖలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు అలర్ట్ అయ్యారు. కరోనా ప్రబలుతున్న క్రమంలో..విశాఖలోని చెస్ట్ హాస్పిటల్‌ని పూర్తిగా కోవిడ్ – 19 ఆసుపత్రిగా మార్చేశారు. ప్రస్తుతం పాజి�

    తెలంగాణలో కరోనా : నల్గొండలో వియత్నాం వాసులు..గాంధీకి తరలింపు

    March 20, 2020 / 04:42 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో…నల్గొండ జిల్లాకు విదేశీయులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో విదేశీయులను చూస్తే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏ�

    విశాఖలో కరోనా పాజిటివ్ కేసు : ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల

    March 20, 2020 / 04:24 AM IST

    ఏపీలో కరోనా క్రమక్రమంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు మూడుకు చేరాయి. 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కరోనా లక్షణాలున్న 119 మందిలో 104 మందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు తేలింది. 12 మంది రిపోర్టుల కోసం వైద్యులు ఎదురు

    work from home : తుమ్మినా..దగ్గినా లీవ్

    March 19, 2020 / 04:34 AM IST

    తుమ్మారా..లేక దగ్గారా..ఏం కంగారు పడకండి అయితే లీవ్ తీసేసుకొండి..ఎంచక్కా ఇంటి నుంచే పనిచేయండి..వెళ్లండి బాబు..అంటున్నాయి పలు సంస్థలు. కరోనా భయం అందరిలోనూ నెలకొంది. ఈ వైరస్ తుమ్మడం, దగ్గడం నుంచి సోకుతుందని వైద్యులు చెబుతుండడంతో సంస్థలు ఉద్యోగుల �

    ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో పాజిటివ్ కేసు!..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు

    March 19, 2020 / 03:21 AM IST

    ఏపీలో కరోనా వైరస్ మెల్లిమెల్లిగా వ్యాపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తికి పాజిటివ్ రావడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తాజాగా ప్రకాశం జిల్లాల్లోని ఒంగోలులో ఓ యువకుడికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఏపీలో రెండో కరో

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా : 8 వేల 943 మంది మృతి..ఏ దేశంలో ఎంత మంది చనిపోయారంటే

    March 19, 2020 / 01:07 AM IST

    కరోనా వైరస్.. ప్రపంచంపై విరుచుకుపడుతోంది.. ఇప్పటికే 173 దేశాల్లో ఈ మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో 19వేల కొత్త కేసులు నమోదవగా.. ఏకంగా 944మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వా�

10TV Telugu News