Home » coronavirus cases
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 30వేల 615 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టాయి.
రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు రోజూ నమోదవుతుండగా.. శుక్రవారం(28 జనవరి 2021) కూడా 2లక్షల 51వేల 209 కొత్త కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.
మూడో వేవ్ నుంచి ఎట్టకేలకు ఉపశమనం కలగవచ్చు అనే ఆశలు మళ్లీ చిగురించాయి. కరోనా స్పీడ్కు బ్రేకులు పడ్డాయి.
ముంబైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడు రోజు కూడా కరోనా కేసులు తగ్గాయి. 24 గంటల్లో కన్నా సోమవారం కొత్తగా 13,648 కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.
భారత్ను కమ్మేస్తున్న కరోనా
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఢిల్లీలో కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం కఠినతరం చేసింది. అలాగే కోవిడ్ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య మంగళవారం నాటికి 8 లక్షలు దాటింది. దీంతో ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలను నమోదు చేసిన దేశంగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా
దడపుట్టిస్తున్న 'డెల్టా'... లాక్డౌన్ దిశగా దేశాలు..!
అమెరికాలో కొత్త వేరియంట్.. రోజుకు లక్షల్లో కేసులు