Home » Coronavirus deaths
కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొన్ని రోజులుగా నిత్యం 900మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం.
ప్రపంచంలో మొట్టమొదటిగా కోవిడ్ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన రష్యాలో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
కరోనా మరణం లేని ఓ రోజు
కరోనాను కంట్రోల్ చేసేందుకు రెండు దక్షిణాది రాష్ట్రాలు విధించిన లాక్డౌన్ ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చింది. కర్ణాటక, తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 10,2021) రాత్రి 8 గంటల వరకు 37వేల 904 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 536కి చేరింది. నిన్న కరోనాతో
India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,20
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆస్పత్రిలోని క్రింది స్థాయి సిబ్బంది 60 వేలు డిమాండ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు డబ్బులు చెల్లించలేక మృతదేహాన్ని మార్చురీలోనే వదిలే
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ మూడు రోజుల నుంచి ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కోవిడ్–19 మృతుల సంఖ్య 31గానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్