Home » Coronavirus disease
24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని తెలిపింది.
Covid-19 వ్యాక్సినేషన్లో భారత్ రికార్డు సృష్టించింది. మంగళవారం (ఆగస్టు 31న) ఒక్కరోజులో అత్యధికంగా 1.33 కోట్ల మందికి టీకాలు అందాయి. దేశంలో 65.41 కోట్ల డోసుల టీకాలను పంపిణీ చేసింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం లేదు. 24 గంటల వ్యవధిలో 2 వేల 209 మందికి కరోనా సోకింది. 22 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా... మరణాల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య లక్షలోపే నమోదైనప్పటికీ... మరణాలు మాత్రం తొలిసారి 6 వేలు దాటాయి. 24 గంటల్లో ఏకంగా 6 వేల 148 మందిని వైరస్ పొట్టన బెట్టుకుంది. కొత్తగా 94 వేల 52 పాజిటివ్ కేస
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తితో జూన్ 1 లాక్ డౌన్ వరకు పొడిగించింది మహా ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మే 15తో కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం భావించింది.
ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి పట్టిపీడిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మాత్రమే పెద్ద సమస్యగా మారింది. కానీ, రాబోయే ఐదు నుంచి పదేళ్లలో కరోనావైరస్ కంటే అత్యంత ప్రమాదకర సమస్యలను ప్రపంచం ఎదుర్కొవాల్సి రావొచ్చునని ప్రఖ్యాత బ్రాడ్ కాస
ఏపీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. అటు పాజిటివ కేసులతో పాటు..మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి బయటపడాలంటే..రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో సింగిల్ డేలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 24,375 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇంకా కరోనా వచ్చే ఛాన్స్ లేదని బిందాస్గా ఫిల్ అవుతున్నారా? ఫ్రెండ్స్తో సినిమాలకు, షికార్లకు వెళ్తున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. వ్యాక్సిన్ వేయించుకున్నా మీకు కరోనా రావచ్చు.