Home » Coronavirus India
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు ప్రతీరోజూ తగ్గుతున్నాయి.
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి వేగం అదుపు లేకుండా పోతుంది. దీనితో పాటు, కరోనా ప్రమాదకరమైన వేరియంట్ ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
దేశంలో కొత్తగా కరోనా సోకిన రోగుల సంఖ్య పెరుగుతూ.. తగ్గుతూ ఉంటుంది.
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేటెస్ట్ డేటా ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,428 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా మునుపటి రోజు కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి.
దడపుట్టిస్తున్న 'డెల్టా'... లాక్డౌన్ దిశగా దేశాలు..!
తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. 24 గంటల్లో 993 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 09 మంది చనిపోయారు. మొత్తంగా 3 వేల 644 మంది మృతి చెందారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 06 లక్షల 04 వేల 093 గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల �
తమిళనాడులో జిల్లాలో కూడా అన్ లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 27 జిల్లాలో నిబంధనలకు అనుగుణంగా..షాపులు తెరుచుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. నేటి నుంచి గవర్న మెంట్ ఈ సర్వీసు సెంటర్లు కూడా ప్రారంభం కానున్నాయి.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�