Home » coronavirus infection
రోజువారి కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్యతో కలుపుకొని దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 60,313కు చేరింది.
గడిచిన 24గంటల్లో దేశంలో కొవిడ్ - 19 కారణంగా 23మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,114 కు చేరుకుంది.
Covid-19 Cases : భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.
కరోనా టీకాల వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే..
కరోనా సోకిన పురుషుల్లో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అంటున్నారు. పురుష జనాభాలో దీర్ఘకాలిక ప్రభావాలు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు.
సెకండ్ వేవ్ లో 776 మంది వైద్యులు మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వెల్లడించింది. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 115 మంది మృతి చెందగా..తర్వాతి స్థానంలో ఢిల్లీ (109) నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లో 79 మంది వైద్యులు, రాజస్థాన్ లో 44, ఏపీలో 40, తెలంగాణ రా
దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.
కరోనా మహమ్మారి మరో రాజకీయ ప్రముఖుడిని బలి తీసుకుంది. మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ (46) ఆదివారం(మే 16,2021) ఉదయం కన్నుమూశారు. రాజీవ్ సాతవ్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 533జిల్లాల్లో 10శాతం పాజిటివిటి రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని 700కుపైగా జిల్లాల్లో 533 మందిలో 10 శాతానికి పైగా టెస్ట్ పాజిటివిటీ రే�
జైళ్లలో కరోనా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోండగా.. ఇంకా ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున పెద్ద సంఖ్యలో ఖైదీలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు జైళ్ల శాఖను ఆదేశించింది. గత ఏడాది జారీ చేసిన సూచనల మేరకు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హైపవర్డ్ క�