Home » Coronavirus outbreak
ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర సర్కారు కోరింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఆసుపత్రులను సందర్శించి కొవిడ్ మాక్ డ్రిల్ కసరత్తులను సమీక్షించాలని కేంద్ర ఆరోగ్�
దేశంలో కొత్తగా 1,082 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల నిన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన వార�
దేశంలో 32,282 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న దేశంలో 2,529 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దేశంలో రికవరీ రేటు ప్రస్తుతం 98.74 శాతంగా ఉందని చెప్పింది. నిన్న కరోనా నుంచి 3,553 మంది కోలుకున్నట్లు పేర్కొంది. ఇప్పటివ�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కొత్తగా 4,129 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,688 మంది కోలుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం దేశంలో ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 43,415 మంది చికిత్స తీసు�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 12,608 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 16,251 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,01,343 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్న�
దేశంలో కొత్తగా 19,406 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 19,928 మంది కరోనా నుంచి కోలుకున్నారని వివరించింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,34,65,552కు చేరిందని వివరించింది.
భారత్లో ప్రజలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200 కోట్లు దాటడంతో దీనిపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించిన 18 నెలల్లోనే భారత్ ఈ ఘనతను సాధించింది. ఈ మైలురాయిని చేరుకోవడం పట్ల ప్రధా
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతోన్న వేళ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు వేయడానికి కేంద్ర ప్రభుత్వం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించింది. దేశంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసును ఉచితంగా వేయడానికి
భారత్లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొన్ని రోజులుగా 18 వేలకు పైనే రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
భారత్లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. దేశంలో మొన్న 18,930 కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,815 కొత్త కేసులు నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.