Home » Coronavirus outbreak
దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 35 మరణాలు సంభవించాయి.
భారత్తో పాటు పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2 ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. దాని వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
భారత్లో కొత్తగా 16,135 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం తెలిపింది. గత 24 గంటల్లో 13,958 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. అదే సమయంలో 24 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,313 కొత్త కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది.
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలనూ రెండేళ్ళ క్రితమే కరోనా చుట్టుముట్టినా ఉత్తరకొరియాలోకి ఆ వైరస్ ప్రవేశించి కేవలం 40 రోజులు మాత్రమే అవుతోంది.
కొత్త వేరియంటే కారణమా.?
COVID-19: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా 4,518 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,31,81,335కు చేరింది. దేశంలో హోం క్వారంటైన్, ఆసుపత్రుల్లో చికిత్స తీసుక�
maharashtra: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉంటూ వైద్యుడి సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల త�
కేరళలోని ఎర్నాకుళం, తిరువనంతపురం, కొట్టాయంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జి అన్నారు.
తమిళనాడులో ఉత్తర భారత్కు చెందిన విద్యార్థులు కరోనా వైరస్ను వ్యాపింపజేస్తున్నారంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.